డా.మళ్ల విజయప్రసాద్ తాజా చిత్రం 'ఇంకేంటి నువ్వే చెప్పు'

  • IndiaGlitz, [Monday,April 04 2016]
ప్ర‌శాంత్, ప్ర‌స‌న్న‌, మ‌ణికంఠ స‌న్నీ, పూజిత హీరో, హీరోయిన్లుగా సుమ‌న్, హేమ‌, మ‌ధునంద‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతున్న చిత్రం ఇంకేంటి నువ్వే చెప్పు. శివ‌శ్రీని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ...వెల్ఫేర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై డా.మ‌ళ్ల విజ‌య‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 10న ప్రారంభ‌మైన ఈ చిత్రం మార్చి 9 వ‌ర‌కు ఫ‌స్ట్ షెడ్యూల్ జ‌రుపుకుంది.
మార్చి 28 నుంచి ఏప్రిల్ 14 వ‌ర‌కు వైజాగ్ లోని వివిధ‌ అంద‌మైన ప్ర‌దేశాల్లో జ‌రిగే రెండ‌వ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శివ‌శ్రీ, ఇందూర‌మ‌ణ‌ క‌థ అందించ‌గా గురుకిర‌ణ్ ర‌చ‌నా స‌హ‌కారం అందించారు.
ఈ చిత్రానికి సాహిత్యం - శ్రీమ‌ణి, శివ‌శ్రీ, చిన్నిచ‌ర‌ణ్, సంగీతం - వికాష్ కురిమెళ్ల‌, ఆర్ట్ - వై స‌త్య‌నారాయ‌ణ‌, ఎడిటింగ్ - కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, డాన్స్ - ఆర్.కె, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ - పి.అజ‌య్ కుమార్, వ‌ర్మ‌, ఆదినారాయ‌ణ‌, కో - డైరెక్ట‌ర్ - సురేష్ నెక్కంటి, కో - ప్రొడ్యూస‌ర్ - డా.బి.ఎం.నాయుడు, పి.వెంక‌టేశ్వ‌ర‌రావు, నిర్మాత - డా.మ‌ళ్ల విజ‌య‌ప్ర‌సాద్ (మాజీ ఎమ్మెల్యే) స్ర్కీన్ ప్లే - ద‌ర్శ‌క‌త్వం - శివ‌శ్రీ

More News

చిత్రీకరణ చివరి దశలో 'ఎల్7'

రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై ఆదిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్7'.పూజా జావేరి కథానాయిక.

చరణ్ కోసం సింగర్ గా మారిన కొరియోగ్రాఫర్

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ రాంచరణ్ కోసం సింగర్ అవతారం ఎత్తాడు.

కందిరీగ కాంబినేష‌న్ లో సినిమా

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన కందిరీగ సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత సంతోష్ శ్రీనివాస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ర‌భ‌స సినిమా చేసాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఏడెనిమిది సంవత్సరాల్లో 'ఊపిరి' లాంటి గొప్ప సినిమా నేను చూడలేదు - మెగా ప్రొడ్యూసర్‌ సి.అశ్వనీదత్‌ 

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయం సాధించి యు.ఎస్‌.లో 2 మిలియన&

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విశాఖపట్నంలో సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో అత్యంతభారీగా నిర్మించిన సరైనోడు చిత్రం ఆడియో ఏప్రిల్ 1న విడుదలయ్యి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పోందుతుంది.