శివరాత్రికి జగన్నాథుడు..

  • IndiaGlitz, [Wednesday,February 08 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్‌రాజు, హ‌రీష్ శంక‌ర్‌, దేవిశ్రీప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం 'డిజె..దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో గ‌తంలో బ‌న్ని ఆర్య‌, ప‌రుగు సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు పెద్ద స‌క్సెస్‌ను సాధించాయి. ఇప్పుడు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా చేస్తున్నాడు.

చిత్రీక‌ర‌ణ‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలను స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఎడిటింగ్ వ‌ర్క్ షురూ చేసేశారు. . సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ స‌మ్మ‌ర్‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్త‌న్నారు.

More News

అను ఇమ్మాన్యుయల్ స్థానంలో రీతూవర్మ...

మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్ సహా పలు చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్ అను ఇమ్మాన్యుయల్ విక్రమ్ హీరోగా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ధృవ నక్షత్రం సినిమాలో కథానాయికగా ఎన్నికైంది.

రవితేజ సినిమా నుండి తప్పకున్న హీరోయిన్...

మాస్ మహారాజా రవితేజ ఈ ఏడు రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రం `టచ్ చేసి చూడు`.

'వీడెవడు' అంటున్న అఖిల్....

అక్కినేని అఖిల్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈరోజు ఓ పోస్టర్ ను అప్ లోడ్ చేయడం ద్వారా హల్ చల్ చేశాడు.

ఎన్టీఆర్ మూవీలో బాలీవుడ్ స్టార్..

నీల్ నితిన్ గుర్తున్నాడా..తమిళంలో విజయవంతమైన కత్తి చిత్రంలో కార్పొరేట్ విలన్గా నటించాడు. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150గా రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు ఈ బాలీవుడ్ స్టార్ తెలుగులో నటించడానికి రెడీ అయ్యాడని ఫిలింనగర్లో వినపడుతుంది.

రవితేజ విలన్ గా...

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలను స్టార్ట్ చేశాడు. అందులో ఒక సినిమా టచ్ చేసి చూడు చిత్రాన్ని విక్రమ్ సిరి దర్శకత్వంలో చేస్తుండగా, మరో సినిమా రాజా ది గ్రేట్ను దిల్ రాజు బ్యానర్పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు.