బిగ్ బాస్ ఫేం భాను శ్రీ  ప్ర‌ధాన పాత్ర‌లో ఈ అమ్మాయి మూవీ ప్రారంభం

  • IndiaGlitz, [Friday,November 09 2018]

బిగ్ బాస్ ,ఏడు చేప‌ల క‌థ ఫేం భాను శ్రీ ప్ర‌ధాన‌పాత్ర‌లో దొంతు ర‌మేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మౌతూ తెర‌కెక్కిస్తున్న ఈ అమ్మాయి చిత్రం శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని స‌త్య‌సాయినిగ‌మామంలో ప్రారంభ‌మైంది.. శ్రీ అవ‌ధూత వెంక‌య్య స్వామి ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై దొంతు బుచ్చ‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...ఈ చిత్ర‌ ముహుర్త‌పు స‌న్నివేశానికి న‌వ్యాంధ్ర‌ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు య‌స్.వి.ఎన్ రావు క్లాప్ నివ్వ‌గా..పారిశ్రామిక‌వేత్త చెరుకూరి సుధాక‌ర్ రాజు స్విఛ్చాన్ చేశారు..అనంత‌రం

చిత్ర ద‌ర్శ‌కుడు దొంతు ర‌మేష్ మాట్లాడుతూ... ఈ అమ్మాయి చిత్ర ప్రారంబోత్స‌వానికి వ‌చ్చిన అంద‌రికి ధ‌న్యావాదాలు తెలిపారు..ఈ మూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ను ఈ నెల చివ‌రి వారం నుంచి ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా టాకీ ని పూర్తి చేస్తామ‌న్నారు..జ‌న‌వ‌రి 23 న ఆడియో రిలీజ్ చేసి పిబ్ర‌వ‌రి 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌న్నారు.. మిగ‌త న‌టీన‌టులు ,టెక్నిషియ‌న్ల ఎంపిక జ‌రుగుతుంద‌న్నారు..

చిత్ర నిర్మాత దొంతు బుచ్చ‌య్య మాట్లాడుతూ... వివిధ ద‌శ‌ల్లో అమ్మాయిలు ఎదుర్కోనే ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల్ని క‌థాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నామ‌ని అన్నారు.. ఈ సినిమా ను ఎక్క‌డ కాంప్రమైజ్ కాకుండా రూపోందిస్తామ‌న్నారు..

బ్యాన‌ర్ : శ్రీ అవ‌ధూత వెంక‌య్య స్వామి ప్రోడ‌క్ష‌న్స్ , మాట‌లు : అంజి స‌లాది, పాట‌లు : పించ‌ల్ దాస్ , కెమెరా : గువ్వాడ చంద్ర‌మోహ‌న్ , పి.ఆర్ ఓ : వై .ర‌వికుమార్ , స‌హా నిర్మాత : గోగుల అనిల్ కుమార్ , నిర్మాత : దొంతు

More News

డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతున్న '47డేస్'

సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక.

క‌ర్త క‌ర్మ క్రియ నీకు నువ్వే!! - నాగు గ‌వ‌ర‌

క్రైమ్ థ్రిల్లర్ గా యువ దర్శకుడు నాగు గవర తెరకెక్కించిన చిత్రం” కర్త కర్మ క్రియ”. లిమిటెడ్ బడ్జెట్ లో కంటెంటె ప్రధాన బలంగా నాగు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా” కర్త కర్మ క్రియ ”

'నేను లేను' ఫస్ట్ లుక్ విడుదల

ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నేను లేను". లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరోగా

సురేందర్ రెడ్డి చేతుల మీదుగా 'ఏడ తానున్నాడో' ఫస్ట్ లుక్ విడుదల

అభిరామ్ మరియు కోమలి ప్రసాద్ లు జంటగా నటిస్తున్న 'ఏడ తానున్నాడో' చిత్ర ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసారు..

విలన్ గా కొత్తావతారం - డి.ఎస్.రావు

నితిన్ తో 'ద్రోణ', నానితో 'పిల్ల జమీందార్', నిఖిల్ తో 'కళావర్ కింగ్', మంచు మనోజ్ తో 'మిస్టర్ నూకయ్య