ఈ నెల 23న వస్తున్న ఎరోటిక్ సస్పెన్స్‌ థ్రిల్లర్ రెడ్

  • IndiaGlitz, [Wednesday,September 14 2016]

కన్నడలో ఘన విజయం సాధించిన రెడ్‌ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకం పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆలుమగల మధ్య.. ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల.. వారి జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించింది.

నిర్మాత భరత్‌ మాట్లాడుతూ...ఈ చిత్రానికి కన్నడలో దర్వకత్వం వహించిన రాజేష్‌మూర్తి..ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించడంతోపాటు సంగీతం కూడా సమకూర్చడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ..ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్‌ మర్డర్‌ మిస్టరీ రెడ్. కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సెన్సార్ తో పాటు అన్ని ఏరియాలు బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అంజన్‌, పబ్లసిటీ డిజైనర్: వెంకట్.ఎం, నిర్మాత: భరత్‌, సంగీతం-దర్శకత్వం: రాజేష్‌మూర్తి.

More News

శర్వానంద్ చేతుల మీదుగా ఉత్తేజ్ డాటర్ చేతన ఫస్ట్ లుక్ రిలీజ్

'కుక్కకావాలి ' అంటూ 'చిత్రం' సినిమాలో , 'నీ పేరేంటి' అంటూ 'బద్రి' సినిమాలో  పవన్ కళ్యాణ్ ను క్వశ్చన్ చేసిన చైల్డ్ ఆర్టిస్ మరియు కామెడీ  ఆర్టిస్ ఉత్తేజ్  కూతురైన‌ చేతన  హీరోయిన్ గా న‌టిస్తున్న‌ ఫస్ట్ మువీ  'పిచ్చిగా నచ్చావ్'.

ఎంత‌వారైనా భార్య దాసులే క‌దా

సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికిద్ద‌రు పిల్ల‌లు కూడా. ఇప్పుడు త‌న స‌తీమ‌ణి జ్యోతిక సినిమాల్లో రీ ఎంట్రీ చేయ‌డానికి సూర్య ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

ఎన్టీఆర్ టైటిల్ ఏంటి..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తాగ్యారేజ్ హ్యాట్రిక్ స‌క్సెస్‌ల‌పై ఉన్నాడు. నెక్ట్స్ మూవీ ఏం చేస్తాడ‌నే విష‌యంపై అధికార‌క స‌మాచారం అయితే లేదు కానీ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

చైతు స‌ర‌స‌న లావ‌ణ్య‌

లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగు బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటుంది. న‌వంబ‌ర్ 4న చైత్య‌న హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేం క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో పాల్గొన్న సునీల్

జ‌క్క‌న్న లాంటి క‌మ‌ర్షియ‌ల్ సూప‌ర్‌హిట్ చిత్రం త‌రువాత వ‌రుస‌గా ఈడు గోల్డ్ ఎహే, క్రాంతి మాద‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం , ఎన్ శంక‌ర్ నిర్మిస్తున్న చిత్రాల్లో ఫుల్ బిజిగా వున్న హీరో సునీల్ మోతిన‌గ‌ర్ లోని ఓ అపార్ట్‌మెంట్ లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల్లో పాల్గోన్నారు.