మా నాన్నగారికి ఆయనే అడ్వైజర్.. బీఏ రాజు మృతి పట్ల ప్రముఖ నిర్మాత

  • IndiaGlitz, [Saturday,May 22 2021]

ప్రముఖ పీఆర్వో, జర్నలిస్ట్, నిర్మాత బీఏ రాజు అకాల మరణంతో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం అర్థరాత్రి ఆయన గుండెపోటుతో మరణించారు. దీనితో టాలీవుడ్ సెలెబ్రిటీలంతా బీఏ రాజు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

ప్రముఖ నిర్మాత, కామాక్షి మూవీస్ సంస్థ అధినేత శివప్రసాద్ రెడ్డి తనయుడు చందన్ రెడ్డి బీఏ రాజు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం టాలీవుడ్ కు తీరని లోటని అన్నారు.

బీఏ రాజుగారితో మా కుటుంబానికి 30 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. మా నాన్న శివప్రసాద్ రెడ్డిగారికి రాజుగారే అడ్వైజర్. ప్రారంభం నుంచి కామాక్షి మూవీస్ సంస్థకు బ్యాక్ బోన్ లా నిలిచారు. సినిమాలో అన్ని విభాగాలపైనా ఆయనకు అవగాహన ఉంది. చిత్ర పరిశ్రమతో పాటు మా కుటుంబానికి కూడా ఆయన మరణం లోటే. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని చందన్ రెడ్డి అన్నారు.

More News

నీ కన్నా ఏజ్ ఎక్కువున్న నటితో డేటింగ్ ?.. హీరో ఆన్సర్ విన్నారా!

ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ సెలెబ్రిటీల మద్య జరుగుతున్న ప్రేమ వ్యవహారాలు చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో ఈ తంతు కాస్త ఎక్కువగానే ఉంటుంది.

నితిన్ హీరోయిన్ సెన్సేషనల్ ఫోటోషూట్.. టాప్ లెస్ గా హాట్ షో!

నితిన్ నటించిన ధైర్యం చిత్రం గుర్తుందిగా. 2005 లో తేజ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ రైమా సేన్ నటించింది

ఇకపై ఉదయం 10 గంటల నుంచి సరిహద్దులు బంద్: డీజీపీ మహేందర్‌రెడ్డి

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌లను మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర స‌రిహ‌ద్దులు మూసివేస్తామని

డీఎల్ఎఫ్ ముడుపుల కేసులో లాలూకు సీబీఐ క్లీన్‌చిట్ ?

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్లీన్‌చిట్ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ముంచుకొస్తున్న ‘యాస్’ తుపాను.. భారత నావికాదళం అప్రమత్తం

ఒకవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు తుపానులు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమతీరాన్ని వణికించిన ‘తౌక్టే’ తుపాను కాస్త బలహీన పడిందని ఆనందిస్తున్న తరుణంలో విశాఖ