సంజ‌య్ ద‌త్‌ను షాక్‌కు గురి చేసిన అభిమాని...

  • IndiaGlitz, [Wednesday,March 07 2018]

బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌ను ఓ అభిమాని చ‌ర్య షాక్‌కి గురి చేసింది. చివ‌ర‌కు ఆ అభిమాని చ‌నిపోయి ఉండ‌టం గ‌మ‌నార్హం. వివ‌రాల్లోకెళ్తే.. ముంబైకి చెందిన నిషా త్రిపాఠి అనే మ‌హిళ త‌న ఆస్థినంత‌టినీ సంజ‌య్ ద‌త్ పేరిట రాసి చ‌నిపోయింది. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాకు అధికారులు ఈ విష‌యాన్నితెలియ‌జేసేంత వ‌ర‌కు సంజ‌య్ ద‌త్‌కు కానీ.. ఆమె కుటుంబ స‌భ్యుల‌కు కానీ ఈ విష‌యం తెలియ‌ద‌ట‌.

అయితే సంజ‌య్ ద‌త్ త‌న‌కు న్యాయ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రాకుండా ... త‌న‌కు, బ్యాంకులోని నిషా త్రిపాఠి మొత్తానికి సంబంధం లేద‌ని సంజ‌య్ ద‌త్ బ్యాంకు అధికారుల‌కు లేఖ రాశాడ‌ట‌. "అస‌లు నిషి ఎవ‌రో నాకు తెలియ‌దు. ఆమె ఆస్థి అంతా ఆమె కుటుంబీకుల‌కే చెందాలి. వారికి న్యాయ ప‌రంగా నా వంతు స‌హ‌కారాన్ని అందిస్తాను" అంటూ దీనిపై సంజ‌య్ వ్యాఖ్యానించారు.

More News

బన్ని నిర్మాతగా మారుతున్నాడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నిర్మాత గా మారుతున్నాడా?

'నీతోనే హాయ్..హాయ్' చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం

కెఎస్ పి ప్రొడక్షన్స్ పతాకంపై యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో

బంధువుల‌ను ఆహ్వానిస్తున్న బాల‌య్య‌

దివంగ‌త నేత‌, మహానటుడు ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్‌'. నంద‌మూరి బాలకృష్ణ  క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అలాంటి పాత్ర‌లు చేయ‌నంటున్న నిత్యా

పాత్ర ఎటువంటిదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి.. ఆ పాత్రకే వన్నె తెచ్చే నటి నిత్య మీనన్. ఇటీవల నాని నిర్మాణంలో ఆమె నటించిన 'అ!' సినిమాలో.. లెస్బియన్ పాత్రకి ఎవరిని ఎంపిక చేయాలా అని దర్శకుడు తర్జనభర్జన పడుతూ ఉంటే.. నాని వెంటనే ఈ పాత్ర గురించి నిత్యకి చెప్పు, ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది అని చెప్పారంటే.. ఒక నిర్మాతగా నానికి ఆమె పై ఉన్న నమ్మకం ఏ

'ఆఫీసర్'కి ఓ ప్ల‌స్ పాయింట్ ఏంటంటే..

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆఫీసర్'. వర్మ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో కనిపించనున్నారు.