ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా సినిమా

  • IndiaGlitz, [Friday,July 21 2017]

వంగవీటి సినిమా హీరో సాండి, దళం దర్శకుడు జీవన్ రెడ్డి, ఇటీవలి కాలంలో వందకోట్లు వసూలు చేసి దేశంలో సంచలనం సృష్టించిన మరాఠీ సినిమా సాయిరాత్' కెమెరామన్ సుధాకర్ ఎక్కంటి ల క్రేజీ కాంబినేషన్ లో ఓ భారీ బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. వంగవీటి' సినిమా కథానాయకుడు సాండీ జార్జ్ రెడ్డి పాత్రను పోషిస్తున్నాడు.దళం జీవన్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలు తెలియజేస్తూ చేస్తాం. 1962 నుంచి 1972 సంవత్సరాల్లో విద్యార్థి రాజకీయాలు, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఓయూ పరిణామాలు, జార్జ్ జీవితంలో జరిగిన సంఘనల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫ్రీప్రొడక్షన్ కు సంబంధించిన వర్క్ కంప్లీట్ అయ్యింద, ైదరాబాద్, వరంగల్, కేరళ, ఔరంగాబాద్, ముంబాయి, పూణె లో ఈ సినిమా చిత్రీకరణ ప్లాన్చేస్తున్నాం. భారీ బడ్జెట్ తో తెలుగు సినిమాల్లోనే ఒక డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ సినిమాలో ప్రముఖ తెలుగు నటులతో పాటు హిందీ, తమిళ, మళయాల నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ను రెండు ప్రధాన నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను త్వరలోనే విడుదల చేస్తాం.

More News

రకుల్ కు మరో అవకాశం

తెలుగు, తమిళ సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్; ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న `స్పైడర్` సినిమాలో నటిస్తుంది.

పాపను దత్తత తీసుకున్న సన్నిలియోన్

శృంగార తార సన్నిలియోన్ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. స్పెషల్ సాంగ్స్ కూడా తనదైన శైళిలో నటిస్తుంది. సన్నిలియోన్ దంపతులు ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నారని సన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

మరాఠా వీరుడి పాత్రలో అజయ్ దేవగణ్

హిస్టారికల్ కాన్సెప్ట్ సినిమాలు ట్రెండ్ కొనసాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్లో పద్మావతి సినిమా ఇప్పుడు తెరకెక్కుతోంది. దీంతో పాటు అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తానాజీ’ సినిమా కూడా తెరకెక్కుతోంది.

బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల నడుమ బీచ్ ఫెస్టివల్ సాంగ్

ఇప్పటికే విడుదలైన టీజర్-పోస్టర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న "జయ జానకి నాయక" ఖాతాలో మరో విశేషం చేరింది. ఎన్నడూలేని విధంగా.. విశాఖపట్నం సమీపంలో మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఓ సెట్ ను నిర్మించింది చిత్ర బృందం.

సంజన గుట్టు విప్పింది

దండుపాళ్యం 2లో సంజన వివస్త్రగా నటించిందనే వార్తలు, కొన్ని ఫోటోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కనిపిస్తున్నాయి. అవేమీ తనకు సంబంధించినవి కావని చెప్పింది సంజన.