ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన దర్శక నిర్మాత

  • IndiaGlitz, [Monday,March 06 2017]

ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమాల‌ను నిర్మిస్తూ, తెర‌కెక్కిస్తున్న ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ గురించి అంద‌రికీ తెలిసిందే. తెలుగు సినిమాలైన బాహుబ‌లి, ఘాజీ సినిమాల‌ను హిందీలో రిలీజ్ చేశాడు. ఈ ద‌ర్శ‌క నిర్మాత ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్ళి చేసుకోలేదు. అందుకు కార‌ణాలు మ‌న‌కు అవ‌స‌రం లేదు. అయితే ఇప్పుడు క‌ర‌ణ్ జోహార్‌, తండ్రి ఎమోష‌న‌ల్‌ను ఫీల్ కావాల‌నుకున్నాడ‌ట‌. అందుక‌నే అద్దె గ‌ర్బం(స‌రగోసి) ప‌ద్ధ‌తిలో తండ్రి అయ్యాడు. త‌న ఇద్ద‌రి పిల్ల‌ల‌కు రూహి, య‌ష్ అనే పేర్లు పెట్టాడు.

More News

'టిక్ టాక్' డిజిటల్ టీజర్ విడుదల

PH ప్రొడక్షన్స్ బ్యానర్ లో ‘హోప్’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకొని,చంద్రహాస్ సినిమాకి స్వర్ణ నందిని పొంది,సతీష్, దేవకట్టాలాంటి దర్శకుల్ని,

మార్చి 17న 'ఓ పిల్లా నీ వల్లా'

కిషోర్ స్వీయ దర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఓ పిల్లా నీ వల్లా'.

చరణ్ , సుకుమార్ రెగ్యలర్ షూటింగ్....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న చిత్రం

మార్చి 17న 'నేనోరకం'

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం.చిత్రీకరణ పూర్తి చేసుకొంది.సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో

నారా రోహిత్ హీరోగా ఎస్.వి.ఎం.పి ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం!

వెర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ హీరోగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతునున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 5)జరిగింది.