కలెక్షన్స్ తో దూసుకెళ్తోన్న 'ఘాజీ'...

  • IndiaGlitz, [Tuesday,February 21 2017]

ద‌గ్గుబాటి రానా హీరోగా సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన సినిమా 'ఘాజీ'. 1971..వైజాగ్ స‌ముద్రం లోప‌ల భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన అండ‌ర్ వాట‌ర్ వార్ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుద‌ల నుండి అందరి ప్ర‌శంస‌ల‌తో పాటు మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తూ శ‌ర‌వేగంగా దూసుకెళ్తోంది.
తెలుగు, త‌మిళం, హిందీ వెర్ష‌న్స్‌లో విడుద‌లైన ఈ సినిమా విడుద‌లైన నాలుగు రోజుల్లో 19.40 కోట్ల రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేసి బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ టాక్‌తో ర‌న్ అవుతుంది. అన్నీ వెర్ష‌న్స్ క‌లిపి శుక్ర‌వారం 4.25 కోట్లు, శ‌నివారం 5.25 కోట్లు, ఆదివారం 6.25 కోట్లు, సోమ‌వారం 3.65 కోట్ల రూపాయ‌లను వ‌సూళు చేసింది.

More News

మహేష్ , కొరటాల శివ వెనక్కివెళ్లిందా?

సూపర్ స్టార్ మహేష్,డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందనున్న సంగతి తెలిసిందే.

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సెన్సార్ పూర్తి...మార్చి 3న విడుదల

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్

'ఘాజీ' పై అగ్ర దర్శకుల ప్రశంసలు

జలాంతర్గామి నేపధ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా పేరు తెచ్చుకొన్న "ఘాజీ" అశేష అభిమానాన్ని చూరగొంది. ఇప్పుడు "ఘాజీ" చిత్రంపై తెలుగు చిత్రసీమకు చెందిన అగ్ర దర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రజనీకాంత్ సినిమాలో విద్యాబాలన్....?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్ 2.0 శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

అభిమాని కోసం...

అభిమానం అనే దానికి హద్దులు ఉండవు.ఇలాంటి అభిమానానికి కట్టుబడింది హీరోయిన్ తాప్సీ..