టాలీవుడ్ ప్రముఖ నటుడు గొల్లపూడి ఇకలేరు

  • IndiaGlitz, [Thursday,December 12 2019]

టాలీవుడ్ ప్రముఖ నటుడు, సుప్రసిద్ధ రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాత గొల్లపూడి మారుతీరావు ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కొన్ని రోజుల క్రితం చెన్నైలోని లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగొస్తాడనుకున్న కుటుంబ సభ్యులు.. గొల్లపూడి తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

మరోవైపు టాలీవుడ్‌లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. మారుతీరావు మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు సోషల్ మీడియా, మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను ప్రముఖులు కొనియాడుతున్నారు.

More News

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌‌పై సుప్రీంలో విచారణ.. పోలీసులకు చుక్కెదురు

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

నిశ్చితార్థమైన యువతికి బస్సులో తాళికట్టిన ప్రబుద్ధుడు!

అవును మీరు వింటున్నది నిజమే.. ఓ ఆకతాయి.. బస్సులో ప్రయాణిస్తున్న యువతి మెడలో బలవంతంగా తాళికట్టాడు.

2020 నుంచి ఈ స్మార్ట్‌ ఫోన్లలో ‘వాట్సాప్’ బంద్!

2019 ముగిసిపోవడానికి కొన్ని రోజుల ముందు యూజర్లపై వాట్సాప్ పిడుగు లాంటి వార్త విసిరింది.

‘అమ్మరాజ్యం..’కు లైన్ క్లియర్.. రేపే రిలీజ్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కు నోచుకుంది.

‘వెంకీమామ’లో ట్విస్ట్ చెప్పిన చైతూ

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య.. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ నటీనటులుగా బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వెంకీ మామ’.