మ‌ళ్లీ తండ్రి అయిన గోపీచంద్‌

  • IndiaGlitz, [Friday,September 14 2018]

హీరో గోపీచంద్ మ‌రోసారి తండ్రి అయ్యారు. ఆయ‌న స‌తీమ‌ణి రేష్మా వినాయ‌క చ‌వితి రోజున ఓ మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చారు. ఈ విష‌యాన్ని గోపీచంద్ తెలియ‌జేశారు.

'మ‌ళ్లీ బాబు పుట్టాడు.. వినాయ‌క చ‌వితికి ఇంత కంటే స‌ర్‌ప్రైజ్ మరొక‌టి ఉండ‌దు' అంటూ ట్విట్ట‌ర్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు. హీరో శ్రీకాంత్ మేన‌కోడలైన రేష్మ‌ను గోపీచంద్ 2013లో వివాహం చేసుకున్నారు.

గోపీచంద్‌, రేష్మ‌ల‌కు ఇప్ప‌టికే విరాట్ కృష్ణ అనే కొడుకు ఉన్నాడు.

More News

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న '2.0' టీజ‌ర్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీ జాక్స‌న్ న‌టీన‌టులుగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ రూపొందిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

'దీర్ఘఆయుష్మాన్ భవ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా  ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న చిత్రం "దీర్ఘఆయుష్మాన్ భవ".

'పల్లెవాసి' మోషన్ పోస్టర్ విడుదల

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం "పల్లెవాసి".ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు.

డిసెంబర్ 21న వై ఎస్ అర్ బయోపిక్ యాత్ర విడుదల

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ను యాత్ర  పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'క్రేజీ క్రేజీ ఫీలింగ్'

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం 'క్రేజీ క్రేజీ ఫీలింగ్ '. సంజయ్ కార్తీక్ దర్శకుడు విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు .