కొడుకును చూసి మురిసిపోతున్న గోపీచంద్..!

  • IndiaGlitz, [Thursday,October 13 2016]

పిల్ల‌ల ముద్దు ముద్దు మాట‌లు, ఆట‌లు చూసి పేరెంట్స్ పొంగిపోతుంటారు క‌దా..! ఇప్పుడు హీరో గోపీచంద్ కూడా త‌న కొడుకు చెప్పే ముద్దు ముద్దు మాట‌ల‌తో తెగ మురిసిపోతున్నాడట‌. హీరో గోపీచంద్ కి హీరో శ్రీకాంత్ మేన‌కోడ‌లు రేష్మ‌తో వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే. గోపీచంద్, రేష్మ ఈ దంప‌తుల‌కు విరాట్ కృష్ణ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు.

గోపీచంద్ త‌న రెండేళ్ల కొడుకు విరాట్ కృష్ణ పుట్టిన‌రోజును ఘ‌నంగా నిర్వ‌హించాడు. ఈ సంద‌ర్భంగా గోపీచంద్ స్పందిస్తూ...విరాట్ పుట్టిన త‌ర్వాత లైఫ్ పూర్తిగా మారిపోయింది. విరాట్ తో స్పెండ్ చేయ‌డం అంటే చాలా ఇష్టం. మా అబ్బాయితో స్పెండ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని తెలియ‌చేసారు.

More News

ఆ రెండు చిత్రాల వలే మహిళ ప్రేక్షకులను ఆకట్టుకునే విభిన్న కథా చిత్రం నాగభరణం - నిర్మాత మల్కాపురం శివకుమార్

అమ్మోరు, దేవి, అరుంధతి..ఇలా గ్రాఫిక్స్ మాయాజాలంతో చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా కోడి రామకృష్ణ తాజాగా కన్నడలో తెరకెక్కించిన చిత్రం నాగరహవు.

బాహుబ‌లి 2 నైజాం హ‌క్కులు ఎసియ‌న్ ఎంట‌ర్ ప్రైజెస్ సొంతం..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అఖండ విజ‌యాన్ని సాధించిన బాహుబ‌లి చిత్రానికి రెండో భాగంగా రూపొందుతున్న బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ తెలంగాణ (నైజాం) హ‌క్కుల‌ను ఎసియ‌న్ ఎంట‌ర్ ప్రైజెస్ అధినేత‌లు నారాయ‌ణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు 50 కోట్ల ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకున్నారు.

చైతు గురించి నాగ్ కి లేఖ రాసిన రైట‌ర్..!

అక్కినేని నాగ చైత‌న్య గురించి నాగార్జున‌కు లేఖ రాసిన రైట‌ర్ ఎవ‌రో కాదు...అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన జె.కె.భార‌వి.

సంక్రాంతికి రోబో సీక్వెల్ '2.0' టీజర్

సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్, అక్షయ్కుమార్,ఎమీజాక్సన్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 19న విడుదల చేస్తారని వార్తలు వినపడుతున్నాయి.

'తను వచ్చెనంట' రిలీజ్ డేట్

తేజ కాకుమాను, రేష్మి గౌతమ్, ధన్యబాలకృష్ణన్ హీరో,హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం 'తను వచ్చెనంట'. అచ్యుత్ ఆర్ట్స్ బ్యానర్పై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శకత్వం వహించారు.