గోపీచంద్‌.. 45రోజులు అక్క‌డే

  • IndiaGlitz, [Friday,January 18 2019]

త‌న 25వ సినిమా 'పంతం' త‌ర్వాత గోపీచంద్ సినిమాల ఎంపిక విష‌యంలో అచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇప్పుడు తిరు ద‌ర్శ‌క‌త్వంలో అనీల్ సుంక‌ర నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నెల 21 నుండి సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్‌లో రాజ‌స్థాన్ జైపూర్‌లో ప్రారంభం కానుంది.

45 రోజుల పాటు జ‌ర‌గ‌బోయే ఈ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాల‌తో పాటు యాక్ష‌న్ పార్ట్ చిత్రీక‌రించ‌బోతున్నారు. ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌బోయే ఈ సినిమాలో ఎవ‌రినీ హీరోయిన్స్‌గా తీసుకోవాల‌నేది ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. ఈ సినిమా త‌ర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో గోపీచంద్ సినిమా చేయ‌బోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది.

More News

మ‌హేష్ సినిమా సీక్వెల్ క‌థాంశమా?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ `మ‌హ‌ర్షి`గా ఏప్రిల్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాడు. అశ్వనీద‌త్‌, దిల్‌రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తోన్న

'మ‌హానాయ‌కుడు' వారం వెన‌క్కి...

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రెండో భాగం

శివాజీకి ‘కోడికత్తి’ కేసు చిక్కులు.. త్వరలోనే..!?

'ఆపరేషన్ గరుడ' 'ఆపరేషన్ ద్రవిడ' అంటూ గతేడాది టీడీపీ సపోర్టర్, నటుడు శివాజీ పెద్ద హంగామా చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అధికార పార్టీ అధినేత మొదలుకుని ప్రతిపక్ష నేత

త్వరలో ఊహించని షాక్ ఇవ్వనున్న చంద్రబాబు..!

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జాతీయ, ప్రాంతీయ పార్టీలు పొత్తుల కత్తులు దూస్తున్నాయి. ఎవరితో పొత్తుపెట్టుకుంటే మనకు ప్రతికూల పవనాలు వస్తాయని అధిష్టానాలు సన్నాహాలు చేస్తున్నాయి.

ఎల్వీ ప్ర‌సాద్‌గారి గురించి చెప్ప‌డం అంటే సూరీడికి వెలుగు చూపించ‌డ‌మే - బాలకృష్ణ

అక్కినేని ల‌క్ష్మీ వ‌ర‌ప్ర‌సాద్ 111వ జ‌యంతి ఉత్స‌వం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్ లో గురువారం ఉద‌యం జ‌రిగింది.