ఏలూరు ఘటనపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఏమన్నారంటే..

  • IndiaGlitz, [Thursday,December 10 2020]

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనపై స్థానిక ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ స్పందించారు. అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన వ్యాధి కాదని.. సీసం లేదా సీసంతో పాటు ఫెస్టిసైడ్స్ కలిసి ఇలాంటి వ్యాధి కి కారకులుగా తెలిశాయన్నారు. ఏపీ సీఎం జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మోహన్ మీడియాతో మాట్లాడుతూ... కెమికల్ టెక్నాలజీ రిపోర్ట్ రేపు వస్తాయని.. సీసీఎంబీ రిపోర్టులు వారంలోగా వస్తాయన్నారు.

ఇక ఎయిమ్స్ ఫలితాలు రేపు వస్తాయని ఏవీఆర్ మోహన్ పేర్కొన్నారు. ఎన్ఐఎన్ ఫలితాలు శుక్రవారం సాయంత్రానికి వస్తాయన్నారు. తాగునీటికి చేసిన కల్చర్ టెస్ట్ కూడా నెగిటివ్ వచ్చిందన్నారు. జంతువులు, కీటకాల శాంపిల్స్‌ను ఎన్‌సీడీసీ బృందం తీసుకుందన్నారు. కాగా.. పూర్తి ఫలితాలు శుక్రవారానికి తెలుస్తాయన్నారు. ప్రస్తుతం కేసులు తగ్గాయని ఇక మీదట ప్రాణభయం అయితే లేదని ఏవీఆర్ మోహన్ తెలిపారు.

More News

అరియానా హైడ్రామా.. సొహైల్‌పై ముద్ర..

టాస్క్‌లో భాగంగా సొహైల్ కుర్చీపై కూర్చొన్న సీన్‌తో షో స్టార్ట్ అయింది. ఇవాళ కూడా అరియానా రచ్చ స్టార్ట్ చేసింది.

నిహారిక పెళ్లిలో పవన్ భావోద్వేగం.. అమ్మ కోసం చిరు ఏం చేశారంటే..

మెగా డాటర్ నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉదయ్ విలాస్ హోటల్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది.

వైభవంగా నిహారిక పెళ్లి.. నాగబాబు భావోద్వేగం..

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో నిహారిక..

సాయం చేయడానికి ఆస్థులు తనఖా పెట్టిన సోనూసూద్‌

కోవిడ్‌ ముందు కేవలం నటుడిగానే అందరికీ సుపరిచితుడైన సోనూసూద్‌.. కోవిడ్‌ తర్వాత హీరో అయ్యాడు. కొన్ని వందల మందికి తన పరిధిని మించి సాయం చేశాడు. ఇప్పటికీ ఎంతో మంది సాయం కోసం

పొలిటిక్స్‌లోకి వస్తానంటున్న రాశీఖన్నా

ఉ్తతరాది ముద్దుగుమ్మ రాశీఖన్నా.. వరుస తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరైంది. హీరోయిన్‌గా రాశీఖన్నా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి ఏడు వసంతాలను పూర్తి చేసుకుంది.