గుణశేఖర్ దారెటు?

  • IndiaGlitz, [Friday,October 30 2015]

రుద్రమదేవి'తో ప్రేక్షకులతో పాటు, విమర్శకులు ప్రశంసలు అందుకున్న గుణశేఖర్ తదుపరి ఏ చిత్రాన్ని చేస్తాడో తెలియడం లేదు. రుద్రమదేవికి సీక్వెల్ ప్రతాపరుద్రుడు' చిత్రాన్ని చేస్తాడని వార్తలు వినిపించాయి. ప్రతాపరుద్రుడు' కథ బావుంటే దాన్ని నేనే ప్రొడ్యూస్ చేస్తానని కూడా దిల్ రాజు ప్రకటించారు.

అయితే రీసెంట్ గా గుణశేఖర్ వీరాభిమన్యు' అనే టైటిల్ ను గుణా టీమ్ వర్క్స్ పై రిజిష్టర్ చేయించారు. దీంతో అసలు గుణశేఖర్ ప్రతాపరుద్రుడు' సినిమా తీస్తాడా లేక వీరాభిమన్యు సినిమా డైరెక్ట్ చేస్తాడా అనే డౌట్ చాలా మందిలో ఉత్పన్నమయ్యింది. మరి గుణశేఖర్ దారెటో?

More News

పాటల చిత్రీకరణలో 'మనసే మాయ'

తుల్జా భవాని ఫిలింస్,సొహ్సాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్త పతాకాలపై ఎం.భాగ్యలక్ష్మి,కె.ఫిష్ లక్ష్మి సహనిర్మాతలుగా సునీల్సాగర్ నిర్మాతగా సాయికిరణ్,ప్రాచి అధికారి హీరో హీరోయిన్స్గా ఎం.బల్వాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ అండ్ ప్రేమకథా చిత్రం ''మనసే మాయ''.

శంక‌రాభ‌ర‌ణం అస‌లు క‌థ‌

నిఖిల్, నందిత జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అమ‌లాకి గిప్ట్‌లాంటి సినిమా

పెళ్ల‌య్యాక అమ‌లాపాల్ న‌టిస్తున్న త‌మిళ చిత్రం 'ప‌సంగ 2'. తెలుగులో ఈ సినిమా 'మేము' పేరుతో అనువాదం కానుంది.

ప‌వ‌న్ తో సినిమా చేయ‌నంటున్న వ‌రుణ్‌

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై...తాజాగా కంచె సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే.

త‌ప్పు తెలుసుకున్నానంటున్నశ్రియ‌

ఇష్టం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై..సంతోషం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని..టాలీవుడ్ టాప్ హీరోస్ స‌ర‌స‌న న‌టించిన అందాల భామ శ్రియ‌.