సింగపూర్ సిరిమల్లి అంటున్న హంస...

  • IndiaGlitz, [Monday,February 20 2017]

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై 'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మార్చి 3న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

2016లో హిట్ అయిన చిత్రాల్లో 'ఈడోర‌కం-ఆడోర‌కం' త‌ర్వాత ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న మ‌రో చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'. ఈ చిత్రం విడుద‌ల‌కు ముందు నుండి డిఫ‌రెంట్‌గా ప్ర‌మోష‌న్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఒక్కొక్క సాంగ్‌ను రిలీజ్ చేస్తూ వ‌స్తున్నారు. ఆల్బ‌మ్‌లో జానీ జానీ..అనే పాట‌ను రాజ్‌త‌రుణ్ రాయ‌డం కూడా విశేషం. ఈ సినిమాలో హంస నందిని ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. నా పేరే సింగపూర్ సిరి మ‌ల్లి...అంటూ సాగే ఈ పాట‌ను ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నారు.

More News

హీరోగా మారుతున్న నటుడు...

జ్యోతిలక్ష్మీ,ఘాజీ సహా పలు చిత్రాల్లో నటించిన యాక్టర్ సత్యదేవ్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు.

స్టైలిష్ లుక్ లో చైతు...

అక్కినేని నాగచైతన్య ఇప్పుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలయ్య దర్శకుడు కన్ ఫర్మ్ అయినట్టే....

తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో ఇటు ప్రేక్షకులు,అటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న నందమూరి బాలకృష్ణ 101 వ

అతిథి పాత్రలో రానా....

రీసెంట్ గా 'ఘాజీ' వంటి డిఫరెంట్ మూవీతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో దగ్గుబాటి రానా

ఫ్యాక్షన్ ఏరియాకు మహేష్...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురగదాస్ కాంబినేషన్ లో ఎన్.వి.ప్రసాద్,ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రం'సంభవామి' (వినిపిస్తున్న పేరు).