హ్యాఫీ బర్త్ డే జెస్సీ..

  • IndiaGlitz, [Thursday,April 28 2016]
ఏమాయ చేసావే...చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక స‌మంత‌. తొలి చిత్రంతోనే త‌న అందం - అభిన‌యంతో ఆక‌ట్టుకుని మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది. ఏమాయ చేసావే త‌ర్వాత బృందావ‌నం, దూకుడు, ఈగ‌, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు...ఇలా త‌ను న‌టించిన ప్ర‌తి సినిమా స‌క్సెస్ సాధించింది. క‌రెక్ట్ గా చెప్పాలంటే...స‌మంత ఏమీ పెద్ద అంద‌గ‌త్తే.. కాదు. కానీ...ప్రేక్ష‌కులు, ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌మంతే కావాలంటున్నారు.
దీనికి కార‌ణం...స‌మంత అభిన‌యం. పాత్ర‌ను బాగా అర్ధం చేసుకుని...ఆ పాత్ర‌లో లీన‌మై న‌టిస్తుంది. అస‌లు న‌టిస్తుంది అన‌డం కంటే...జ‌స్ట్ బిహేవ్ చేస్తుంది..లేదా జీవిస్తుంది అన‌డం క‌రెక్ట్ ఏమో అనిపిస్తుంది. తెలుగు చ‌ల‌నచిత్ర చ‌రిత్ర‌లో క్లాసిక్ గా నిలిచిన చిత్రం మ‌నం. ఈ చిత్రంలో స‌మంత అభిన‌యం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ చిత్రంలో రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో అద్భుతం.. అనేలా న‌టించింది. ప్ర‌స్తుతం నితిన్ తో అ ఆ, మ‌హేష్ బాబుతో బ్ర‌హ్మోత్స‌వం, ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల్లో న‌టిస్తుంది. త‌న అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌క హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన జెస్సీ (స‌మంత‌) హ్యాఫీ బ‌ర్త్ డే & ఆల్ ది బెస్ట్.

More News

విక్ర‌మ్ కుమార్ నెక్ట్స్ టు ప్రాజెక్ట్స్ ఫిక్స్.

13 బి, ఇష్క్, మ‌నం..చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్. సూర్య‌తో విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన 24 మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా మే 6న రిలీజ్ అవుతుంది.

రామ్ , తమన్నా మరోసారి....

నేను..శైలజ సక్సెస్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో

రాజా చెయ్యివేస్తే...క‌థ‌ రొటీన్ గా ఉన్నా...స్ర్కీన్ ప్లే కొత్త‌గా ఉంటుంది - నారా రోహిత్

నారా రోహిత్ క‌థానాయ‌కుడుగా - నంద‌మూరి  తార‌క‌ర‌త్న ప్ర‌తినాయ‌కుడుగా రూపొందిన‌ చిత్రం రాజా చెయ్యివేస్తే. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ చిలుకూరి తెర‌కెక్కించారు.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో అల్లు శిరీష్....

అల్లుశిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ కొత్త చిత్రం ఈరోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, శ్రీనువైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు.

వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'మిస్టర్ ' ప్రారంభం

ముకుంద,కంచె చిత్రాలతో తిరుగు లేని హీరో అనిపించుకున్న వరుణ్ తేజ్ మూడో సినిమా 'మిస్టర్ 'గురువారం హైదరాబాద్ లో ఆరంభమైంది.