రీమేక్ ఆలోచ‌న‌లో హ‌రీష్‌..

  • IndiaGlitz, [Monday,October 29 2018]

'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌' చిత్రం త‌ర్వాత డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ తదుప‌రి చిత్రంగా 'దాగుడు మూత‌లు' సినిమా చేయాల్సింది. దిల్‌రాజు ఆ ప్రాజెక్ట్‌ను పెండింగ్‌లో పెట్టాడు. త‌ర్వాత ఆ ప్రాజెక్ట్‌ను వేరే బ్యాన‌ర్‌లో చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేశాడు హ‌రీశ్ శంక‌ర్. ఎక్క‌డా వ‌ర్క‌వుట్ కాలేదు.

ఇప్పుడు హ‌రీశ్ శంక‌ర్ త‌మిళంలో ఘన విజ‌యం సాధించిన చిత్రం 'జిగ‌ర్ తండా'ను రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. బాబీ సింహ‌, సిద్ధార్థ్, ల‌క్ష్మీమ‌న‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ట్ చేశాడు. ఆల్ రెడీ తెలుగులో సినిమా అనువాద‌మై విడులైంది కూడా. మ‌ళ్లీ ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు మ‌రి. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి.

More News

పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న 'మంచు కురిసె వేళలో'

రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలొ ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం "మంచు కురిసె వేళలో".

ప్రతి సినిమాకీ పెళ్లిని వాయిదా వేస్తున్నా: రామ్

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఒకరు. టీనేజ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

టార్గెట్ విశాల్... శ్రీరెడ్డి లేటెస్ట్ మిషన్!

ఎవరో ఒకరిపై విమర్శలు చేయడం ద్వారా వీలైనంత లబ్ది పొందాలని శ్రీరెడ్డి తాపత్రయ పడుతున్నట్టు తెలుగు, తమిళ ప్రజలు సులభంగా గ్రహిస్తున్నారు.

అలీ హీరోగా 'పండుగాడి ఫోటో స్టూడియో' (వీడు పోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది) ప్రారంభం

'యమలీల' చిత్రంతో హాస్య కథానాయకుడిగా నిరూపించుకున్న అలీ హీరోగా మళ్ళీ పూర్తీ వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న 'పండుగాడి ఫోటో స్టూడియో' చిత్రం

మహేష్ మ‌ల్టీప్లెక్స్‌లో అమితాబ్-ఆమిర్ సినిమా!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు థియేటర్ బిజినెస్‌లోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్ భాస్వామ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ ప్రారంభించిన మ‌ల్టీప్లెక్స్‌ నిర్మాణం పూర్తయ్యింది.