కరోనా పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పాటలో హీరో నిఖిల్

  • IndiaGlitz, [Thursday,June 04 2020]

కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్ దేశాలు శక్తీ మేర కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఐతే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఇప్పట్లో కరోనా కి వాక్సిన్ వచ్చే అవకాశం లేదు కాబ్బటి కరోనా భారిన పడకుండా మనందరం జాగ్రత్త ఉంటూ, లొక్డౌన్ సమయం లో ఎలా ఐతే మనం పోలీసులుకు, వైద్య సిబ్బందికి సహకరించామో అదే రీతిన ఇక పై కొనసాగాలని, కరోనా వల్ల, దెబ్బ తిన్న మన జీవితాలని మళ్ళీ మనమే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలనీ అర్ధం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైస్సార్సీపీ రాజ్య సభ సభ్యులు శ్రీ విజయ సాయి రెడ్డి యంగ్ హీరో నిఖిల్ తో కలిసి ఓ పాట ని సిద్ధం చేయించారు.

ఈ పాటకు ప్రముఖ దర్శకుడు చందు మొండేటి కాన్సెప్ట్ ని రెడీ చేశారు. అలానే ఈ పాట కు ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. అలానే ఈ పాటలో వివిధ రంగాలకు చేసిన ప్రముఖులు కనిపించారు., వారిలో కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, సుధీర్ బాబు, పి వి సింధు తదితరులు ఉన్నారు. మనం అంతా కలిసి కరోనా ని అడ్డుకోవాలి అని చాటి చెప్పే రీతిన ఈ పాటను తాజాగా విజయ్ సాయి రెడ్డి విడుదల చేశారు.

More News

బాలయ్య నిజ స్వరూపం బయటపెట్టిన ప్రముఖ నిర్మాత!

టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో.. రాజకీయాల్లో చాలా మంది ఏవేవో అంటుంటారు.

హైదరాబాద్‌ను వణికిస్తున్న కరోనా.. భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. లాక్ డౌన్ 4.0 నుంచి కేసులు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలే తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు.

ఫైనాఫిల్ తిన్న ఏనుగు మృతి.. షేమ్ అన్న నవాజుద్దీన్

కేరళలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగు ప్రాణాలను తీసాడు ఓ హంతకుడు. పూర్తి వివరాల్లోకెళితే.. మలప్పురం జిల్లాలో మే 27న జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

‘ఆర్ఆర్ఆర్‌’... భారీ సెట్‌

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దాదాపు 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

ప్రియ‌మ‌ణి పుట్టిన‌రోజు.. రెండు లుక్స్‌

హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఇప్పుడు మ‌ళ్లీ బిజీగా మారుతుంది. పెళ్లికి ముందు క‌న్న‌డ చిత్ర‌సీమ‌కు మాత్ర‌మే ప‌రిమితమైన ప్రియ‌మ‌ణి కొంత‌కాలం ముందు జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగామ్‌కు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రించిన