రాజమౌళి దగ్గర క్లాస్ కోసం తాను రెఢీ అంటోన్న హీరోయిన్

  • IndiaGlitz, [Friday,March 17 2017]

తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచ స్థాయికి తెలియ‌జేసిన సినిమా బాహుబ‌లి. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది. అందులో పార్ట్ 1 ఆరు వంద‌ల కోట్ల కలెక్ష‌న్స్‌తో సంచ‌ల‌న క్రియేట్ చేస్తే, పార్ట్‌2 ఏప్రిల్ 28న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్ చూసిన వారంద‌రూ వెండితెర‌పై రాజ‌మౌళి అండ్ టీం క్రియేట్ చేసిన అద్భుతంగా వ‌ర్ణిస్తున్నారు. సినీ సెలబ్రిటీలు అంద‌రూ ట్రైల‌ర్ న‌భూతో న‌భ‌విష్య‌త్ అనేలా ఉంద‌ని మెచ్చుకుంటున్నారు.
వీరి లిస్టులో చైన్నై సొగ‌స‌రి స‌మంత కూడా చేరింది. బాహుబ‌లి 2 ట్రైల‌ర్ అద్భుతంగా ఉందని, రాజ‌మౌళి మైండ్ ఎలా ప‌నిచేస్తుందో ఏమో కానీ..బాహుబ‌లి 2కు సంబంధించిన క్లాసులేమైనా పెడితే తాను ముందుగా అందులో ఎన్‌రోల్ చేయించుకుంటాన‌ని చెబుతుంది. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఈగ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతెలుగు ట్రైల‌ర్‌కు ఇప్ప‌టికే రెండు కోట్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి.

More News

మార్చి 29న ఉగాదికి 'వెంకటాపురం' విడుదల

ఈరోజుల్లో లాంటి ట్రెండ్ సెట్టింగ్ సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అందిచిన గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్&తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న

ఏప్రిల్ లో 14న లారెన్స్ 'శివ లింగ'

కొరియోగ్రాపర్ గా,దర్శకహీరోగా తనదైన ఐడెంటిటీతో దూసుకుపోతున్న రాఘవ లారెన్స్ నటించిన తాజా చిత్రం 'శివలింగ'

శిరీష్ తో శీరత్....

అల్లు అరవింద్ తనయుల్లో ఒకడైన అల్లు శిరీష్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

'ప్రేమతో మీ కార్తీక్' సమ్మర్ లో విడుదల

జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే.అదే జీవితం కాదు.అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రం ప్రేమతో మీ కార్తీక్.

బాలయ్య ఎనర్జి చూసి పూరి థ్రిల్...

బాలయ్య తన 101వ సినిమాను అనుకున్న టైం ప్రకారం మార్చి 16న స్టార్ట్ చేసేశాడు.