అమ్మాయిలను దేశం విడిచిపెట్టి వెళ్లమంటున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Wednesday,May 04 2016]

జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ ప్రియమణి ఇప్పుడు కన్నడ సినీ రంగంలో బిజీగా ఉంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ప్రియమణి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ట్విట్టర్ లో తన అభిప్రాయాలను వెలిబుచ్చింది. బెంగళూరులో పదిగంటలకు ఓ అమ్మాయిని దుండగుడు ఎత్తికెళ్లి అత్యాచారానికి ప్రయత్నించడం, కేరళలో జిషా అనే అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేయడం గురించి తన భావాలను తెలియజేశారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏంటి పరిస్థితి..మహిళలు, అమ్మాయిలందరూ ఇండియాను వదిలి ఎక్కడైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోండంటూ ట్వీట్ చేసింది. దీనిపై చాలా మంది ప్రియమణి వ్యతిరేకమైన కౌంటర్స్ కూడా ఇచ్చారు. ప్రియమణి వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. అయితే తానేం దేశాన్ని కించపరచలేదని, జరుగుతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని తన అభిప్రాయాన్ని చెప్పానని ప్రియమణి ట్వీట్ తోనే సమాధానమిచ్చింది. ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో మరి...

More News

దటీజ్ రజనీకాంత్..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కబాలి.ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్తున్నారు.రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తుంది.

అంచనాలను పెంచేస్తున్న బ్రహ్మోత్సవం పోస్టర్స్...

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బష్టర్ శ్రీమంతుడు తర్వాత మహేష్ చేసిన సినిమా కావడం...అలాగే

అంచనాలను పెంచేస్తున్న అ..ఆ ట్రైలర్..

యువ కథానాయకుడు నితిన్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి కలయికలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అ ఆ.

కామెంట్ చేసే వాళ్లకు జోక్ లా అనిపించవచ్చు. కానీ...అలా చేయడం నాలో మరింత బాధ్యతను పెంచింది - సాయిధరమ్ తేజ్

రేయ్,పిల్లా నువ్వులేని జీవితం,సుబ్రమణ్యం ఫర్ సేల్..చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్.పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం సుప్రీమ్.

బాలయ్య సినిమాలో బాలీవుడ్ నటుడు...

నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ మూవీగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో