గోపీచంద్ స‌ర‌స‌న హాట్ బ్యూటీ

  • IndiaGlitz, [Sunday,April 05 2020]

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. గోపీచంద్‌, త‌మ‌న్నా ఇరువురు ఇందులో క‌బ‌డ్డీ కోచ్‌లుగా న‌టిస్తున్నారు. త‌మ‌న్నా ఈ సినిమా కోసం తెలంగాణ యాస ప్ర‌త్యేకంగా నేర్చుకోవ‌డం విశేషం. 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

కాగా ఈ సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. అందుకోసం చిత్ర యూనిట్ ఓ బాలీవుడ్ భామ‌ను సంప్ర‌దించార‌ట‌. ఆమె ఎవ‌రో కాదు.. ఊర్వ‌శి రౌతెలా. బాలీవుడ్ చిత్రాల్లో అందాల‌ను ఆర‌బోసిన ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో హాటు హాటుగానే క‌న‌ప‌డుతుంటుంది. ఇప్పుడు ఈమె తెలుగులో న‌టించ‌డం తొలిసారి అవుతుంది. ఈ విష‌యంపై త్వ‌ర‌లోనే స‌మాచారం రానుంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ముగిసిన త‌ర్వాత ఈ ఐటెమ్ సాంగ్‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌.

More News

ఏపీలో 190కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గంటగంటకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 164 ఉన్న కేసులు.. శనివారం సాయంత్రానికి 190కు చేరుకుంది.

కరోనాను జయించిన సింగర్ కనికా కపూర్!

బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడింది. ఇప్పటి వరకూ నాలుగుసార్లు జరిపిన టెస్టుల్లో పాజిటివే రాగా..

ఎంతో గర్వంగా ఉంది.. సీసీసీకి 2 లక్షలిస్తున్నాం: శివాని, శివాత్మిక

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్‌పై పోరాటం చేస్తున్నాయి.

నిజాముద్దీన్ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా!

కరోనా మహామ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విస్తరిస్తోంది. ఎప్పుడైతే ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన వెలుగుచూసిందో ఆ రోజు నుంచి ఏపీ, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి.

కరోనాపై పోరుకు నయన్ భారీ విరాళం..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్‌పై పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో