ర‌కుల్ కి వంద మంది క‌ష్ట‌మ‌ర్స్ ఉన్నార‌ట‌..

  • IndiaGlitz, [Tuesday,April 19 2016]

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్..కి వంద మంది క‌ష్ట‌మ‌ర్స్ ఉన్నార‌ట‌. అవును..! ఇది నిజంగా నిజం. ఈ విష‌యాన్నిస్వ‌యంగా ర‌కుల్ ప్రీత్ సింగే చెప్పంది. ఇంత‌కీ ర‌కుల్ ఏం చేస్తుంది అనుకుంటున్నారా..? వ్యాపారం చేస్తుంది. హీరోయిన్ గా బిజీగానే ఉంది క‌దా..అప్పుడే వ్యాపారం మొద‌లెట్టేసిందా అని ఆలోచిస్తున్నారా..? తెలివైనా అమ్మాయి క‌దా..దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క బెట్టుకోవాలి అన్న‌ట్టు హీరోయిన్ గా బిజీగా ఉన్న‌ప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసేసింది.

ఇంత‌కీ..ర‌కుల్ చేస్తున్న‌బిజినెస్ ఏమిటి అంటే..జిమ్ బిజినెస్. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ఓ జిమ్ స్టార్ట్ చేసింది. ఇలా స్టార్ట్ చేసిందో లేదో...అలా వంద మంది క‌ష్ట‌మ‌ర్స్ జాయిన‌య్యార‌ట‌. త్వ‌ర‌లో ఈ క‌ష్ట‌మ‌ర్స్ సంఖ్య ఇంకా పెరుగుతుంది అని చెబుతుంది ర‌కుల్. అది సంగ‌తి.

More News

మే లో చుట్టాల‌బ్బాయి..

ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్నిశ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ త‌లారి నిర్మిస్తున్నారు.

త‌మ‌న్నా గురించి ర‌కుల్ కామెంట్..

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా..ఓ వైపు హీరోయిన్ గా చేస్తుంది..మ‌రో వైపు ఐటం సాంగ్స్ చేస్తుంది. అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో త‌మ‌న్నా ఐటం సాంగ్స్ చేసింది. తాజాగా జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో కూడా ఐటం సాంగ్ కోసం త‌మ‌న్నాని సంప్ర‌దిస్తున్నార‌ట‌.

కాశ్మీర్ లో రామ్ చరణ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

వ‌రుణ్ తేజ్ - శ్రీను వైట్ల మూవీ టైటిల్ ఇదే..

వ‌రుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిస్ట‌ర్ అనే టైటిల్ ఖ‌రారు చేసారు.

మ‌హేష్ రికార్డ్ క్రాస్ చేయ‌నున్న నాగ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున సూప‌ర్ స్టార్ మ‌హేష్ రికార్డ్ క్రాస్ చేయ‌డ‌మా..? ఇంత‌కీ ఆ రికార్డ్ ఏమిటి అనుకుంటున్నారా..? యు.ఎస్ లో మ‌హేష్ సినిమాలు శ్రీమంతుడు రెండో స్ధానంలో, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఐద‌వ స్ధానంలో,దూకుడు ఆర‌వ స్ధానంలో ఉన్నాయి.