వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మాధవీలత

  • IndiaGlitz, [Sunday,August 09 2020]

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత తన రాజకీయ, సినీ, వ్యక్తిగత విషయాల గురించి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిక విషయాలను వెల్లడించారు. ఇటీవల తనకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందంటూ ఇటీవల మాధవీలత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై ఆ ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. వ్యక్తిగత కారణాల వల్లే తానలా పోస్టు పెట్టానని.. కానీ తాను చాలా స్ట్రాంగ్ అని వెల్లడించారు.

‘‘డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఎవరికైనా వచ్చే మొదటి ఆలోచన. మ్యానిడేటరీ కాదు కానీ.. పెయిన్‌ని అధిగమించలేని పరిస్థితుల్లో అలాంటి భావన వస్తుంది. ఇన్ని బాధలు భరించేకంటే చచ్చిపోవడం బెటరేమో అనిపిస్తుంది. కానీ నేను చాలా స్ట్రాంగ్. డిప్రెషన్‌లో అలా అనిపిస్తుంది. అది స్ట్రాంగ్ పీపుల్ అయినా.. వీక్ పీపుల్ అయినా.. డిప్రెషన్ ఒక డిసీజ్. అలా డిప్రెషన్‌లోకి వెళ్లడానికి ఏవో వ్యక్తిగత కారణాలున్నాయి. సినిమా ఆఫర్ల గురించో.. రాజకీయ ఎదుగుదల గురించో కాదు. నేనెప్పుడు పర్సనల్ ఎమోషన్స్‌కే లొంగుతాను తప్ప ప్రొఫెషన్ నన్ను ఎమోషనల్‌గా డిప్ చేయలేదు’’ అని మాధవీలత తెలిపారు.

More News

ప్ర‌భాస్‌కు త‌ప్పేలా లేదు!!

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌క‌పోయినా ప్ర‌భుత్వాలు కొన్ని విధి విధానాల‌ను ఏర్పాటు చేసి ఆ మేర‌కు షూటింగ్స్ చేసుకోవ‌చ్చున‌ని తెలియ‌జేశారు.

నా గది గోడలనిండా పవన్ ఫోటోలుండేవి: మాధవీలత

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాధవీలత వీరాభిమాని. ఇంతటి అభిమానిగా మారడానికి గల కారణాలను, అలాగే పవన్ ప్రస్తుతం బీజేపీతో కలిసి పని చేస్తున్నారు.

చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడంటూ ట్విట్టర్‌ని షేక్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. నాటి జనరేషన్ నుంచి నేటి జనరేషన్ వరకూ ఆయన్ను విపరీతంగా అభిమానిస్తారు.

రానా పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా రామ్ చరణ్ దంపతులు..

ప్రముఖ సినీ నటుడు రానా వివాహం శనివారం రాత్రి 8:30 గంటలకు మిహీక బజాజ్‌తో జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో

మూడు రాజధానుల శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్..

మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 16 నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.