రాజకీయాల్లో చేరనంటున్న స్టార్ హీరోయిన్ ..

  • IndiaGlitz, [Sunday,July 26 2015]

ఇండస్ట్రీలోకి ఎంటరై దశాబ్ద కాలం దాటినా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్స్ లో చెన్నై సొగసరి త్రిష ఒకటి. తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ సుందరాంగి త్వరలోనే తమిళనాట జయలిలిత పార్టీ అన్నా డి.ఎం.కె పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వినపడ్డాయి. అయితే ఈ వార్తలు త్రిష చెవిన పడటంతో షాకవడమే కాకుండా వెంటనే తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా రాజకీయాల్లోకి ఎంటర్ కానని తేల్చి పారేసి తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టిసిందీ స్టార్ హీరోయిన్.

More News

ఆంధ్ర-తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో 'జిల్లా' - ఆర్.బి.చౌదరి

స్విర్ జూబ్లీ (25 సంవత్సరాు) పూర్తి చేసుకొన్న సూపర్ గుడ్ ఫిలింస్ నుంచి 85వ సినిమాగా రూపొంది, తమిళంలో 100 రోజులకుపైగా ప్రదర్శితమైన ‘జిల్లా’ తెలుగులోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతుండడం చాలా ఆనందంగా ఉందని,

ఆగస్టు 14న వస్తున్న 'సినిమా చూపిస్త మావ'

‘ఉయ్యాల జంపాల’ జంట రాజ్తరుణ్-అవికాగోర్ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

ఆదితో పవన్ మరదలు...

ప్రేమకావాలి, లవ్ లీ, ప్యార్ మే పడిపోయానే, సుకుమారుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది ప్రస్తుతం గరమ్ సినిమా చేస్తున్నాడు.

హిట్ కాంబినేషన్ రిపీట్....

మాస్ మహారాజా రవితేజ, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్ టైనర్ భద్ర పెద్ద హిట్ సాధించిన సంగతి తెలిసిందే.

వెంకీ దర్శకుడి కొత్తచిత్రం

ప్రేమించుకుందాం..రా, ప్రేమంటే ఇదేరా, లక్ష్మీ నరసింహ, బావగారూ బాగున్నారా వంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ గా పేరు తెచ్చుకున్న జయంత్ సి.పరాన్జీ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది.