అంతర్జాతీయ ఇండీ గేదరింగ్ అవార్డు గెలుచుకున్న 'రక్తం'

  • IndiaGlitz, [Monday,July 03 2017]

సామాజిక వేత్త, పద్మ‌శ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణ‌న్ ఈ సినిమాను స‌మ‌ర్ప‌ణ‌లో నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ 'నా బంగారు త‌ల్లి' డైరెక్ట‌ర్ రాజేష్ ట‌చ్ రివ‌ర్ రూపొందిస్తున్న చిత్రం 'ర‌క్తం'. సోష‌ల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్ ఇండీ గేద‌రింగ్ 2017లో అవార్డును గెలుచుకుంది. ఫారిన్ డ్రామా ఫీచ‌ర్స్ సెగ్మెంట్‌లో ఈ అవార్డు వ‌చ్చింది.

సంజు శివ‌రామ‌, మ‌ధు శాలిని ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. న‌క్స‌లైట్స్ గ్రూపుకు చెందిన క‌థాశంతో సినిమాను రూపొందించారు. విప్ల‌వం ఆలోచ‌నాత్మ‌క విధానంలో సంఘ‌ర్ష‌ణ‌ల ఆధారంగా సినిమా ఉంటుంది. ఆల్బ‌ర్ట్ కామ‌స్ లెస్ జ‌స్టెస్ ఆధారంగా ఈ సినిమాను క‌రీంన‌గ‌ర్‌, హైద‌రాబాద్‌ల్లో తెర‌కెక్కించారు.

హింసాత్మ‌క మార్గంలోని నైతిక విలువ‌లు గురించి ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు రాజేష్ స్పృశిస్తున్నారు. మ‌ధుశాలిని డీ గ్లామ‌ర్ రోల్‌లో న‌టించింది. బెన‌ర్జీ కీల‌క పాత్రలో క‌నిపిస్తాడు. స‌నా, బిందు, జాన్ కొట్టొలి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు.

More News

దేనికైనా రెడీ అంటున్న సల్మాన్ హీరోయిన్

సల్మాన్ ఖాన్తో కిక్ సినిమాలో చిందేసిన శ్రీలంక సొగసరి అందాల అరబోతతో ఆకట్టుకుంది. కేవలం సినిమాల్లోనే కాదు, బయట కూడా తాను దేనికైనా రెడీ అంటు సంకేతాలు పంపింది జాక్వెలిన్.

బాలయ్య సాంగ్

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం `పైసా వసూల్` శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఫిలించాంబర్ సెక్రటరీకి బెదిరింపులు

తెలుగు చలన చిత్ర నిర్మాతల వాణిజ్య మండలి సెక్రటరీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

విజయ్ సినిమా భారీ ఆఫర్

తమిళ హీరో విజయ్ ఇప్పుడు తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

అవన్నీ అబద్ధమంటున్న నాగ్

అక్కినేని నాగార్జున ఇప్పుడు 'రాజుగారి గది2' సినిమాలో బిజీగా ఉన్నాడు.