టాలీవుడ్ లో మరో త్రయం కలిసినటించనుందా?

  • IndiaGlitz, [Sunday,January 17 2016]

మ‌నం త‌ర్వాత టాలీవుడ్ లో ఉన్న ఫేమ‌స్ సినిమా వార‌సులు వారి తాత‌లు, తండ్రుల‌తో క‌లిసి న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. అక్కినేని ప్యామిలీ త‌ర్వాత ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ వారు ఇప్పుడు క‌లిసి న‌టించ‌బోతున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా న‌టిస్తున్న శ్రీ శ్రీ' చిత్రాన్ని ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నాడు. ఈ చిత్రంలో అల్రెడి విజ‌య నిర్మల‌, న‌రేష్ క‌లిసి న‌టించ‌నున్నారు. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, గౌత‌మ్ కూడా కలిసి నటించ‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే మ‌రో మూడు త‌రాల న‌టులు క‌లిసి న‌టిస్తున్న చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు త్వ‌ర‌లోనే చూస్తార‌న్న‌మాట‌. అయితే ఈ సినిమాలో మ‌హేష్‌, గౌత‌మ్ ఎంతసేపు క‌న‌ప‌డ‌తార‌నేది తెలియ‌డం లేదు.

More News

సెక్సువల్ హరాష్ మెంట్ ఫేస్ చేశానంటున్న నటి....

క్వీన్ చిత్రంతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్

ఎంటర్ టైన్మెంట్ ఉండాలంటున్న హీరో...

రన్ రాజా రన్,మళ్ళీ ఇది రాని రోజు తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్స్ ప్రెస్ రాజా చిత్రంతో హ్యట్రిక్ సక్సెస్ కొట్టిన శర్వానంద్.

ఆ పాత్ర కోసం మేకప్ వేసుకోలేదు - రకుల్ ప్రీత్ సింగ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయింది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో ఇంటర్వ్యూ....

పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డ్..

పవర్ స్టార్ పవన్కళ్యాణ్ ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్.

ఎన్ఠీఆర్ 50 కోట్లు క్రాస్ చేస్తాడా?

నటుడుగా పదిహేనేళ్ళు, హీరోగా 25 సినిమాలు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో...’. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం ముందుగా