ర‌జనీకాంత్ జోడీగా కాజ‌ల్‌?

  • IndiaGlitz, [Saturday,June 16 2018]

తెలుగులోని ఈ త‌రం అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ఆడిపాడిన క‌థానాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, రవితేజ‌.. ఇలా అంద‌రితోనూ కాజ‌ల్ జోడీ క‌ట్టింది. అంతేగాకుండా.. సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవితోనూ క‌లిసి న‌టించింది. అలాగే త‌మిళంలోనూ విజ‌య్‌, సూర్య‌, అజిత్ వంటి టాప్ హీరోల‌తో ఈ ముద్దుగుమ్మ సంద‌డి చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ టాలీవుడ్ చంద‌మామకి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అదేమిటంటే.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు జోడీగా న‌టించే ఛాన్స్. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌థానాయిక‌గా చాలా మంది పేర్లు వినిపించాయి. తాజాగా ఆ అవ‌కాశం కాజ‌ల్‌ను వ‌రించింద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్త‌లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

More News

ఈ నెల 21న 'ఆయుష్మాన్ భవ' టీజర్ విడుదల

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో

ఒక రోజు గ్యాప్‌లో రెండు చిత్రాలు

మెలోడీ సాంగ్స్‌తో తెలుగుసినీ సంగీత ప్రియుల‌ను అల‌రించిన మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్‌. 'మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు' టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన గోపీ సుంద‌ర్‌..

ర‌జ‌నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా?

ఆరు ప‌దులు దాటినా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌లో ఎనర్జీ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. యువ క‌థానాయ‌కుల‌తో పోటీప‌డుతూ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారాయ‌న‌.

కిడ్నప్ డ్రామా నేపథ్యంలో శీను వేణు ప్రారంభం

అభిషేక్ కన్నెలూరు, మధుప్రియ, ప్రజ్వల్ , మమతా శ్రీ హీరో హీరోయిన్లుగా రవి ములకలపల్లి స్వీయ దర్శకత్వంలో వసుందర క్రియేషన్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం 'శీను వేణు'.

డైరెక్టర్ గా మారబోతున్న రైటర్ డైమాండ్ రత్నబాబు.

దాసరి నారాయణరావు రైటర్ నుండి డైరెక్టర్ అయ్యారు. జంధ్యాల, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి మొదలగువారు రచయితల నుండి దర్శకులుగా మారి సక్సెస్ అయ్యారు.