'యాత్ర 2' చేస్తారా?

  • IndiaGlitz, [Thursday,May 23 2019]

వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం 'యాత్ర‌'. మ‌హి వి.రాఘ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మ‌మ్ముట్టి ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ సినిమాకు సీక్వెల్ రూపొంద‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం విన‌ప‌డుతుంది.

దీనికి ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ ఇన్‌డైరెక్ట్‌గా ఇన్‌డికేష‌న్ ఇచ్చారు. వై.ఎస్‌. జ‌గ‌న్ అన్న‌కు అభినంద‌న‌లు. మీరు ఈ విజ‌యానికి అర్హులు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డిగారు చెప్పిన దాని కంటే మీరు ఎక్కువ‌గానే చేస్తార‌ని భావిస్తున్నాను అనే ట్వీట్ చేశారు మ‌హి.వి.రాఘ‌వ్‌. ఈ ట్వీట్‌కు 'యాత్ర 2' అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జ‌త చేశారు మ‌హి. 

More News

సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఊహించని రీతిలో ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కనివీనీ ఎరుగని రీతిలో ఫ్యాన్ గాలి వీచింది.

కొత్త కోహినూర్‌లా కోమ‌లి ప్ర‌సాద్‌!

'అమ్మాయి అందంగా ఉంటుందా?' అని ఒక సినిమాలో హీరోయిన్ గురించి హీరోని ఫ్రెండ్ అడుగుతాడు. 'అందంగానా... కోహినూర్ బావా' అని హీరో బదులిస్తాడు. నిజమే...

వైఎస్ జగన్‌కు సీఎం కేసీఆర్ ఫోన్... 

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలు  వైఎస్ జగన్ గెలుపు అనంతరం ఫలితాలు వీక్షించిన కేసీఆర్..

తేజ స్ట్రాంగ్ వార్నింగ్‌

డైరెక్ట‌ర్ తేజ త‌న సినిమా 'సీత‌'ను విడుద‌ల కానీయ‌కుండా ఆపుతామ‌ని బెదిస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.  బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'సీత‌'.

ఏపీలో ఏ పార్టీ గెలిచినా జంపింగ్‌లే.. జంపింగ్‌లు!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై నరాల తెగే ఉత్కంఠ నెలకొంది. లెక్కింపు ఎప్పుడు ప్రారంభం అవుతుందో..? ఏ పార్టీ గెలుస్తుందో..? అని అటు నేతల్లో.. ఇటు అభిమానులు, కార్యకర్తల్లో టెన్షన్.. టెన్షన్.