'యాత్ర 2' చేస్తారా?
- IndiaGlitz, [Thursday,May 23 2019]
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం 'యాత్ర'. మహి వి.రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మమ్ముట్టి ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుందా? అంటే అవుననే సమాధానం వినపడుతుంది.
దీనికి దర్శకుడు మహి వి.రాఘవ్ ఇన్డైరెక్ట్గా ఇన్డికేషన్ ఇచ్చారు. వై.ఎస్. జగన్ అన్నకు అభినందనలు. మీరు ఈ విజయానికి అర్హులు. రాజశేఖర్రెడ్డిగారు చెప్పిన దాని కంటే మీరు ఎక్కువగానే చేస్తారని భావిస్తున్నాను అనే ట్వీట్ చేశారు మహి.వి.రాఘవ్. ఈ ట్వీట్కు 'యాత్ర 2' అనే హ్యాష్ ట్యాగ్ను కూడా జత చేశారు మహి.