ఇజం మెయిన్ కాన్సెప్ట్ ఇదే

  • IndiaGlitz, [Wednesday,October 12 2016]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇజం'. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఢిల్లీ కి చెందిన మోడల్ అదితి ఆర్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో క‌ల్యాణ్ రామ్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. అయితే సినిమాలో మెయిన్ మోటివ్ వేరుగా ఉంటుంద‌ట‌. అదే బ్లాక్ మ‌నీ సిస్ట‌మ్‌. అస‌లు బ్లాక్ మ‌నీని ఎలా ఆప‌రేట్ చేస్తార‌నే దానిపై సినిమా ర‌న్ అవుతుంద‌ట‌. ఈ సిస్ట‌మ్ గురించిన వివ‌రాలు తెలుసుకోవ‌డానికి క‌ల్యాణ్‌రామ్ స్ట్రీట్ ఫైట‌ర్ అవ‌తారం ఎత్తి మిస్ట‌రీని చేదిస్తాడ‌ట‌.

More News

సప్తగిరి ఎక్స్ ప్రెస్ దసరా స్పెషల్ పోస్టర్

టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మ్యూజిక్ సిట్టింగ్స్ లో అల్లుఅర్జున్, హరీష్ శంకర్ 'దువ్వాడ జగన్నాథమ్'

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.

శిరీష్‌కు గిఫ్ట్ ఇచ్చిన అర‌వింద్‌

అల్లు అర‌వింద్ పెద్ద త‌న‌యుడు అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్ని త‌మ్ముడు అల్లు శిరీష్ కూడా హీరోగా రాణించడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

వినోదంతో పాటు మంచి సందేశం అందించే విభిన్న‌క‌థా చిత్రం వైశాఖం

చంటిగాడు, గుండ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ల‌వ్ లీ...ఇలా విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన లేడీ డైరెక్ట‌ర్ జ‌య‌.బి తాజా చిత్రం వైశాఖం. ఈ చిత్రాన్ని ఆర్.జె.సినిమాస్ బ్యాన‌ర్ పై బి.ఎ.రాజు నిర్మిస్తున్నారు.

న్యూజెర్సీ లో స్వచ్ఛంద కచేరి

కాశ్మీరీ పండిట్ల పై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు.