రామ్ కి ఎంతో స్పెషల్...

  • IndiaGlitz, [Monday,October 05 2015]

క‌థానాయ‌కుడుడిగా రామ్ ఎంట్రీ ఇచ్చి రానున్న సంక్రాంతితో ప‌దేళ్లు పూర్తి కానుంది. అయితే ఈ తొమ్మిదేళ్ల‌లో ఏ సంవ‌త్స‌రం జ‌ర‌గ‌ని విష‌యం ఈ సంవ‌త్స‌రంలో చోటు చేసుకోనుంది రామ్ విష‌యంలో. అదేమిటంటే..

ఒకే ఏడాదిలో మూడు సినిమాల‌తో సంద‌డి చేయ‌డం. 2009లో 'మ‌స్కా', 'గ‌ణేష్‌'.. ఇలా రెండు సినిమాల‌తోనూ, 2013లోనూ 'ఒంగోలు గిత్త‌', 'మ‌సాలా' వంటి రెండేసి సినిమాల‌తోనూ వెండితెర‌పై హ‌ల్‌చ‌ల్ చేసిన రామ్‌కి ఒకే ఏడాదిలో మూడు సినిమాల‌తో హ‌వా చాటుకోవ‌డం 2015లోనే తొలిసారి. ఇప్ప‌టికే 'పండ‌గ చేస్కో', 'శివ‌మ్' చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన రామ్ ఈ డిసెంబ‌ర్‌లో 'హ‌రిక‌థ‌'తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. రామ్‌కి ఎంతో స్పెష‌ల్‌గా నిల‌వనున్న ఈ ఇయ‌ర్‌లో 'హ‌రిక‌థ' అయినా.. గ‌త రెండు చిత్రాల మాదిరిగా కాకుండా 'స‌రైన' ఫ‌లితాన్ని ఇస్తుందేమో చూడాలి.

More News

నాగ్ సినిమాకీ అన్నిశుభ శకునములే

'మనం'వంటి మెమరబుల్ మూవీ తరువాత నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'.ఈ సినిమా కోసం నాగ్ రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు.

అందుకనే 'రుద్రమదేవి' చరిత్రను వక్రీకరించకుండా చిత్రీకరించాను - గుణ శేఖర్

అందాల తార అనుష్క ప్రధాన పాత్రలో గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి.ఈ సినిమాలో రానా,అల్లు అర్జున్,క్రిష్ణంరాజు,నిత్యామీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

తమన్నా ఏ మాత్రం తగ్గట్టేదు

'బాహుబలి'విజయంతో తమన్నా క్రేజ్ మరింత పెరిగింది.ఇప్పుడు ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని తమన్నాని అప్ కమింగ్ సినిమాల్లో గ్లామర్ పరంగా బాగానే వాడుకుంటున్నారు

నిన్న గోపీచంద్... నేడు అజిత్..

కెమెరామేన్ నుంచి డైరెక్టర్ గా టర్న్ అయిన 'శౌర్యం'శివ..ప్రస్తుతం తమిళంలో అజిత్ తో 'వేదాళం'అనే సినిమా రూపొందిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇకపై సేవా కార్యక్రమాలకు సగం సమయం కేటాయిస్తా - ఆదిత్యా ఓం

జయాపజయాలకు అతీతంగా నటుడిగా గుర్తించి ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థి లోకానికి తనవంతు సేవలందించే లక్ష్యంతో ఇకపై సగం సమయాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నట్టు నటుడు, దర్శకుడు ఆదిత్యా ఓం తెలిపారు.