ఏషియన్‌ సంస్థపై ఐటీ దాడులు

  • IndiaGlitz, [Tuesday,October 22 2019]

సీనియర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ, నిర్మాత సునీల్‌ నారంగ్‌, నారాయణదాస్‌ నారంగ్‌లకు చెందిన ఏషియస్‌ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ ప్రతినిధులతో పాటు వారి సన్నిహితులపైన కూడా ఐటీ దాడులు జరిగాయి. పెద్ద పెద్ద స్టార్‌ సినిమాలను నైజాం ఏరియాలో రిలీజ్‌ చేస్తుండటంతో పాటు, సినిమా నిర్మాణ రంగంలోనూ, థియేటర్స్‌ నిర్మానంలో ఏషియన్‌ సంస్థ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్‌తో కలిసి ఏఎంబీ సినిమాస్‌ అనే మల్టీప్లెక్స్‌ను నిర్మించిన ఈ సంస్థ త్వరలోనే బన్నీతో కూడా ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించాలనుకుంటుంది. అలాగే నాగచైతన్య, సాయిపల్లవి, శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో ఓ సినిమాను కూడా నిర్మిస్తుంది.

More News

ప్రభాస్ త్రిభాషా చిత్రం

తెలుగు చిత్ర పరిశ్రమలో గోపికృష్ణా మూవీస్ బ్యానర్ ది ప్రత్యేక స్థానం. అలాంటి గోపికృష్ణా మూవీస్ బ్యానర్ లో సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో

కొన్‌కిస్కా గొట్టంగాళ్లు అంటూ నోరు పారేసుకున్న అలీ

తెలుగులో స్టార్ క‌మెడియ‌న్ అలీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈయ‌న రీసెంట్‌గా న‌టించిన చిత్రం `రాజుగారిగ‌ది 3`.

చిరంజీవి - కొరటాల చిత్రానికి బాలీవుడ్ టచ్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు `ఆర్ఆర్ఆర్‌` సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా మ‌రో ప‌క్క నిర్మాత‌గా కూడా బిజీ బిజీగా ఉన్నారు.

'ఒరేయ్‌ బుజ్జిగా' సెట్‌లో డైరెక్టర్‌ కొండా విజయ్‌కుమార్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

'గుండె జారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు తాజాగా యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ

టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం `RRR` .