కల్యాణ్ పై ఐటీ దాడి...
Send us your feedback to audioarticles@vaarta.com
'జైసింహా' నిర్మాత సి.కల్యాణ్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన తర్వాత ఈ దాడులు జరగడగం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
కల్యాణ్ ప్రస్తుతం వినాయక్, సాయిధరమ్ తేజ్తో పాటు పలు చిత్రాలను తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కల్యాణ్తో పాటు మరో తెలుగు నిర్మాత ఎస్.రాధాకృష్ణపై కూడా ఐటీ దాడులు జరగుతున్నాయని ఇండస్ట్రీ టాక్.
సంక్రాంతికి విడుదలైన 'అజ్ఞాతవాసి' సినిమాకు ఎస్.రాధాకృష్ణ నిర్మాత.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.