మ‌హేశ్ త‌ర్వాత ప్ర‌భాస్‌తోనే...

  • IndiaGlitz, [Friday,November 02 2018]

వైవిధ్య‌మైన సినిమాలు తీస్తూ ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు సుకుమార్‌. రీసెంట్‌గా రామ్‌చ‌ర‌ణ్‌తో సుకుమార్ చేసిన 'రంగ‌స్థ‌లం' చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంది. ఈ చిత్రం పూర్తి కాగానే యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుకుమార్ సినిమా చేయ‌బోతాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

2019లోనే మ‌హేశ్ సినిమా పూర్త‌వుతుంది. ఆ సినిమా విడుద‌ల కావ‌డానికి 2020 కావ‌చ్చు. అంటే 2020లోనే ప్ర‌భాస్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ సాహో సినిమాతో పాటు రాధాకృష్ణ చిత్రంతో బిజీగా ఉన్నారు.