వన్ మిలియన్ టచ్ చేసిన 'జై లవకుశ' టీజర్...

  • IndiaGlitz, [Saturday,April 08 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో హీరో నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై రూపొందిస్తున్న చిత్రం 'జై ల‌వ‌కుశ‌'. శ్రీరామిన‌వ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఈ సినిమా టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది.
గ‌త మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో టాప్ పోజిష‌న్‌లో ఉన్న ఈ సినిమా టీజ‌ర్‌ను ఈరోజున వ‌న్ మిలియ‌న్ వ్యూస్‌ను రీచ్ అయ్యింది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభిన‌యం చేస్తుండ‌గా నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. స‌మంత కూడా గెస్ట్ అప్పియ‌రెన్స్ చేసే అవ‌శాలున్నాయ‌ని టాక్ విన‌ప‌డుతుంది. ఈ సినిమాను ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.

More News

తండ్రిలా పవర్ స్టార్ కాకూడదు

ఈరోజు పవర్స్టార్ పవన్కళ్యాణ్ తనయుడు అకీరానంద్ 13వ పుట్టినరోజు. అకీరా పుట్టినరోజు సందర్భంగా తల్లి రేణుదేశాయ్ కొడుక్కి విషెష్ చెప్పింది. రేణు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న'అనుకోని ఓ కథ'

ఏ ఎం జె ఫిలిమ్స్ పతాకంపై దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'అనుకోని ఓ కథ '.

మురుగదాస్ ఫైర్ అయ్యాడు

సినిమాలకు సంబంధించిన నంది, జాతీయ అవార్డులు ప్రకటించిన ప్రతిసారి అవార్డ్స్ జ్యూరిని ఎవరో ఒకరు విమర్శిస్తుంటారు. రీసెంట్గా 64వ జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

సమంత మూగదా..?

ప్రస్తుతం మెగావపర్ స్టార్ రాంచరణ్ తో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

భారీ చిత్రాలతో 'శివలింగ' నిర్మాత రమేష్ పిళ్లై

అభిషేక్ ఫిలింస్ బ్యానర్ పై..రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం 'శివలింగ'.