'జై లవకుశ' రిలీజ్ ఆలస్యం అవుతుంది...

  • IndiaGlitz, [Monday,April 24 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో హీరో నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై రూపొందిస్తున్న చిత్రం 'జై ల‌వ‌కుశ‌'. శ్రీరామిన‌వ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఈ సినిమా టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. గ‌త ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభిన‌యం చేస్తుండ‌గా నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

స‌మంత కూడా గెస్ట్ అప్పియ‌రెన్స్ చేసే అవ‌శాలున్నాయ‌ని టాక్ విన‌ప‌డుతుంది. ఈ సినిమాను ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని ముందుకు అనుకున్నారు. కానీ తాజాగా మ‌హేష్, మురుగ‌దాస్ సినిమా వాయిదా ప‌డి ఆగ‌స్టు విడుద‌ల‌కు సిద్ధం కావ‌డంతో ఎన్టీఆర్ త‌న 'జై ల‌వ‌కుశ‌' సినిమాను సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌.

More News

వేసవి కానుకగా మే 19న ఏంజెల్ విడుదల

నాగ అన్వేష్,హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'.

ఫిల్మ్ అండ్ టీవీ ఆర్టిస్టుల డైరీ (డైరెక్టరీ) ఆవిష్కరణ!

వి.బి ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విష్ణు బొ ప్పన ఫిల్మ్ అండ్ టీవీ ఆర్టిస్టుల కొత్త డైరీ (2017-18 డైరక్టరీ)ని ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ఆవిష్కరించారు.

ప్రకాష్ రాజా లేక దుల్కరా..?

తెలుగు,తమిళ ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది.

ఇండిపెండెన్స్ డే రోజున కూడా మహేష్ రావడం లేదా...?

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ 'స్పైడర్'

నానితో మలయాళ హీరోయిన్...

మలయాళంలో ప్రేమమ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.