జనసేన పతాక ఆవిష్కరణ

  • IndiaGlitz, [Tuesday,March 14 2017]

జనసేన పార్టీ ఆవిర్భవించి మూడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పార్టీ పరిపాలన కార్యాలయం లో పతాక ఆవిష్కరణ జరిగింది. పార్టీ మీడియా హెడ్ శ్రీ పి. హరి ప్రసాద్ పార్టీ జెండా ఎగురవేశారు. భరత మాత చిత్ర పటం వద్ద పార్టీ ఉపాధ్యక్షుడు,తెలంగాణ పార్టీ వ్యవహారాల సమన్వయకర్త శ్రీ బి. మహేంద్ర రెడ్డి,పార్టీ తెలంగాణ విభాగం ఇంచార్జి శ్రీ ఎన్.శంకర్ గౌడ్ పూజలు చేసారు. పార్టీ నాయకుల నినాదాల మధ్య నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులుశ్రీ అర్హం ఖాన్ , శ్రీ నగేష్,శ్రీ రియాజ్,శ్రీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

More News

జనస్వరం వెబ్ సైట్ ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

నాగ్ సినిమాలో అనుపమ...?

అక్కినేని నాగార్జున,నిఖిల్ హీరోలుగా చందు మొండేటి దర్శకత్వంలో

తమిళ చిత్రంలో రాజ్ తరుణ్

జై,అంజలి,జనని అయ్యర్ హీరో హీరోయిన్లుగా తెలుగు,తమిళంలో రూపొందుతోన్న హార్రర్ థ్రిల్లర్ 'బెలూన్'.

దర్శకుడు మారుతి విడుదల చేసిన 'లంక' టీజర్

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న

చిత్రీకరణ తుదిదశలో 'ఏక్త'

భిక్షమయ్య సంఘం,సుమన్ రెడ్డి సంయుక్తంగా తెలుగు,హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'ఏక్త'.