ఏడాది పూర్తిచేసుకున్న 'జనతా గ్యారేజ్'

  • IndiaGlitz, [Friday,September 01 2017]

'టెంప‌ర్‌', 'నాన్న‌కు ప్రేమ‌తో' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత ఎన్టీఆర్ .. 'మిర్చి', 'శ్రీ‌మంతుడు' వంటి ఘ‌న‌విజ‌యాల త‌రువాత కొర‌టాల శివ చేసిన చిత్రం 'జ‌న‌తా గ్యారేజ్'. ఎన్టీఆర్‌ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా 'జ‌న‌తా గ్యారేజ్‌'ని చెప్పుకోవ‌చ్చు.

మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో స‌మంత‌, నిత్యా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు. అందాల నటి కాజ‌ల్ త‌న కెరీర్‌లోనే తొలిసారిగా ఓ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది ఈ చిత్రం కోసం. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం ఈ చిత్రానికి ఓ ఎస్సెట్‌గా నిలిచింది. గ‌తేడాది సెప్టెంబ‌ర్ 1న విడుద‌లైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. గ‌తేడాది సినిమాల్లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన 'జ‌న‌తా గ్యారేజ్' విడుద‌లై నేటితో సంవ‌త్స‌రం పూర్త‌వుతోంది.

More News

పూరీ తర్వాత శ్రీనువైట్లనే

'బెంగాల్ టైగర్ ' తరువాత ఏడాదికిపైగా విరామం తీసుకున్న రవితేజ..

పిజ్జా - 2 విడుదలకు రెడీ

డీవీ సినీ క్రియేషన్స్ పతాకం పై నిర్మాత డి.వెంకటేష్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం పిజ్జా-2.

ఐదేళ్ల తరువాత.. సమంత..

సమంత గత చిత్రం 'జనతా గ్యారేజ్'విడుదలై సంవత్సరం అవుతోంది.

'పెళ్లి రోజు' సినిమా ఫస్ట్ లుక్ లాంచ్

'పెళ్లి రోజు' సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా...

'వైశాఖం' బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అయినందుకు సంతృప్తిగా వుంది - సంగీత దర్శకుడు డి.జె. వసంత్

ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం మనవడిగా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన డి.జె.వసంత్ 2012 'సుడిగాడు'చిత్రంతో