అమ్మ‌ను గుర్తు చేసుకున్న జాన్వీ

  • IndiaGlitz, [Tuesday,August 13 2019]

నేడు దివంగ‌త అందాల తార శ్రీదేవి 54వ జ‌యంతి. ఈ నేప‌థ్యంలో ఆమెను గుర్తు చేసుకుంటూ పెద్ద కుమార్తె జాన్వీక‌పూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. 'హ్యాపీ బ‌ర్త్‌డే అమ్మా.. ఐ ల‌వ్ యూ' అనే మెసేజ్‌తో పాటు శ్రీదేవి న‌టించిన చివ‌రి చిత్రంలోని ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా, ప్రియాంక చోప్రా త‌దిత‌రులు శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అభిమానులు శ్రీదేవిని మిస్స‌వుతున్న‌ట్లు మెసేజ్‌లు పెట్టారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 24న శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోట‌ల్ బాత్ ట‌బ్‌లో ప‌డి చ‌నిపోయారు.

View this post on Instagram

Happy birthday Mumma, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Aug 12, 2019 at 7:14pm PDT

More News

పూరి సినిమాలో విజ‌య్ ఎలా ఉండ‌బోతుందంటే?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రీసెంట్‌గా విడుద‌లైన `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో సూప‌ర్‌హిట్ సాధించాడు.

జెనీలియా దంప‌తుల విరాళం

బాలీవుడ్ హీరో, మాజీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు రితేష్ దేశ్‌ముఖ్‌, జెనీలియా దంప‌తులు త‌మ పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు.

సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న `సాహో` ట్రైలర్

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం `సాహో`. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో

జియో బంపరాఫర్.. సెప్టెంబర్ 5నుంచి ఫైబర్‌ సేవలు

రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు.

బోల్డ్‌గా చేయడానికి నేను రెడీ.. : రెజీనా

కథ డిమాండ్ చేస్తే.. బోల్డ్‌గా నటించాల్సి వస్తే కచ్చితంగా నటిస్తానని రెజీనా చెబుతోంది. అయితే అనవసరమైన చోట బోల్డ్‌గా నటిస్తే ఫలితం ఏముంటుంది..?