అభిషేక్ పిక్చ‌ర్స్ ద్వారా క‌బాలి రిలీజ్

  • IndiaGlitz, [Tuesday,July 19 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రం ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. సంచ‌ల‌నాల క‌బాలి చిత్రాన్ని ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నైజాంలో పంపిణీ చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ రిలీజ్ చేస్తుంది. భారీ మొత్తం చెల్లించి క‌బాలి రైట్స్ ను అభిషేక్ పిక్చ‌ర్స్ ద‌క్కించుకుంది.

నైజాంలో తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో క‌బాలి చిత్రాన్ని 333 థియేట‌ర్స్ లో రిలీజ్ చేస్తుండ‌డం విశేషం. భారీ బ‌డ్జెట్ తో క‌లై ఫులి ఎస్ థాను నిర్మించిన క‌బాలి చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించారు. ర‌జ‌నీ గెట‌ప్ & టీజ‌ర్ సినిమా పై భారీ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. ఒక్క త‌మిళ‌నాడులోనే కాకుండా తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా క‌బాలి పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. రిలీజ్ కి ముందే దాదాపు 200 కోట్ల బిజినెస్ చేయ‌డం విశేషం.

More News

క‌ర్నాట‌క‌లో స‌రికొత్త‌గా క‌బాలి ప్ర‌ద‌ర్శ‌న‌

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రం ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే...క‌బాలి చిత్రం గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. విమానాల పై సైతం ప్ర‌మోష‌న్ చేసి క‌బాలి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.

ఆగస్ట్‌ 19న సుశాంత్‌, జి.నాగేశ్వరరెడ్డిల 'ఆటాడుకుందాం..రా'

యంగ్‌ హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీజి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆటాడుకుందాం.. రా'(జస్ట్‌ చిల్‌). ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాతలు ప్లా

హైదరాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ రామ్ చరణ్ ధ్రువ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ధ్రువ‌. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

విల‌న్ గా న‌టిస్తానంటున్న హీరో..

విల‌న్ గా న‌టిస్తానంటున్న హీరో ఎవ‌రో కాదు...శ్రీకాంత్. అవును..ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ్రీకాంతే మీడియాకు చెప్పారు. ప్ర‌స్తుతం శ్రీకాంత్ పోలీస్ గా న‌టిస్తున్న చిత్రం మెంట‌ల్.

ఆ విష‌యంలో..సుడిగాడు త‌ర్వాత సెల్ఫీరాజా - అల్ల‌రి న‌రేష్

అల్లరి నరేష్‌, సాక్షిచౌదరి, కామ్నారనావత్ హీరో, హీరోయిన్లుగా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సెల్ఫీరాజా. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై. లి. సుంకర రామబ్రహ్మం సమర్పణలో గోపి ఆర్ట్స్‌ పతాకంపై చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మించారు.