కాజల్ క్లారిఫికేషన్....

  • IndiaGlitz, [Tuesday,May 02 2017]

బాలీవుడ్ న‌టి కాజల్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. స్టార్ హీరో అజ‌య్‌దేవ‌గ‌న్‌ను పెళ్ళి చేసుకున్న కాజ‌ల్ ఇప్పుడు త‌మిళ సినిమా విఐపి 2 చిత్రంలో న‌టిస్తుంది. ఇప్పుడు వివ‌రాల్లోకెళ్తే..కాజల్ బీఫ్ కూర తిన్న‌దంటూ ఓ వీడియో సోష‌ల్ మీడియాలో హల్‌చ‌ల్ చేయ‌డం స్టార్ట్ చేసింది. దీంతో చాలా మంది అస‌లు ప్ర‌భుత్వం నిషేధించిన గో మాంసంను ఎలా తింటారు, తింటే తిన్నారు కానీ దాన్ని వీడియో రూపంలో ఎలా అప్‌లోడ్ ఎలా చేస్తారంటూ సోష‌ల్ మీడియాలోనే ప్ర‌శ్నించారు.

అయితే ఈ వివాదానికి కాజ‌ల్ క్లారిఫికేష‌న్ ఇచ్చుకుంది. తాను బీఫ్‌ను తిన‌లేదని, బ‌ఫెల్లో(దున్న‌పోతు) మాంసాన్ని తిన్నాన‌ని, బ‌ఫెల్లో మాంసంపై నిషేధం లేదు క‌దా..సెన్సిటివ్ అయిన ఈ విష‌యంపై తాను వివ‌ర‌ణ ఇచ్చుకోవాలి కాబ‌ట్లే వివ‌ర‌ణ ఇస్తున్నాన‌ని తెలియ‌జేసింది.

More News

500 కోట్ల 'బాహుబలి-2'

తెలుగు సినిమా అంటే సరికొత్త అర్థం చెబుతూ బాహుబలి రెండో పార్ట్ 'బాహుబలి -2' బాక్సాఫీస్ వద్ద స్టామినాను చాటుతుంది. కొత్త కొత్త రికార్డులను తెర తీస్తుంది.

కళాతపస్వికి అరుదైన గౌరవం...

కళాతపస్వి కె.విశ్వనాథ్, మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు స్వీకరించిన అనంతం వేదికపై కె.విశ్వనాథ్ ప్రసంగించనున్నారు.

స్సెషల్ సాంగ్ లో శ్రియ...

మూడు పదులు వయసు దాటినా నటి శ్రియ మాత్రం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం శ్రియ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'నక్షత్రం' సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించనుంది.

తిరుమలలో ఎన్టీఆర్...

`జై లవకుశ` చిత్రీకరణలో బిజీగా ఉన్న యంగ్టైగర్ ఎన్టీఆర్ కాస్తా విరామంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. సతీమణి లక్ష్మీప్రణితితో కలిసి మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నాడు.

దశరథ్ దర్శకత్వంలో శర్వానంద్...

సంతోషం, మిస్టర్ పర్ ఫెక్ట్ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు దశరథ్. శౌర్యం సినిమా ప్లాప్ తర్వాత దశరథ్ మరే సినిమా చేయలేదు. మంచి స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నాడు.