సెంటిమెంట్ ఫాలో అవుతున్న క‌ళ్యాణ్ రామ్

  • IndiaGlitz, [Saturday,October 03 2015]

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం షేర్. ఈ చిత్రానికి మ‌ల్లిఖార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొమ‌ర వెంక‌టేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌మ‌న్ సంగీతం అందించిన షేర్ ఆడియోను ఈనెల‌ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే షేర్ ఆడియో ఫంక్ష‌న్ వేదిక విష‌యంలో క‌ళ్యాణ్ రామ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది.

ఎందుకంటే...క‌ళ్యాణ్ రామ్ న‌టించిన ప‌టాస్ ఆడియో వేడుకను పార్క్ హ‌య‌త్ లో నిర్వ‌హించారు.ఈ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు షేర్ సినిమా ఆడియో వేడుక‌ను కూడా సెంటిమెంట్ గా పార్క్ హ‌య‌త్ లోనే ప్లాన్ చేస్తున్నార‌ట. ఈ చిత్రాన్ని ఈనెల‌ 30న రిలీజ్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రి.. సెంటిమెంట్ ఫాలో అవుతున్న‌క‌ళ్యాణ్ రామ్ కి షేర్ స‌క్సెస్ ని అందిస్తుందేమో చూడాలి.

More News

మొన్న శ్రుతి హాసన్...నిన్న తమన్... నేడు కృతి..

యాదృచ్ఛింగా జరుగుతున్నా ఓ విషయం మాత్రం గమ్మత్తుగా వరుస సంవత్సరాలలో చోటు చేసుకుంటోంది మన టాలీవుడ్ లో.

'బ్రూస్‌లీ' మ‌రో 'దూకుడు' అవుతుందా?

యాక్ష‌న్‌, కామెడీ, రొమాన్స్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌.. ఈ అంశాల‌న్నింటిని స‌మ‌తూకంలో జోడిస్తే ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కాక మ‌రేమౌతుంది? స‌రిగ్గా ఇలాంటి విందుభోజ‌నంలాంటి సినిమాగా రూపొందిన శ్రీ‌నువైట్ల చిత్రం 'దూకుడు'.

మహేష్ తో ఒకలా... బాలకృష్ణతో మరోలా...

గురువు విషయంలో జరిగింది శిష్యుడు విషయంలోనూ రిపీట్ అవుతుండడం అరుదుగా జరుగుతుంటుంది.

రెజీనా..ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌

'కొత్త జంట‌', 'ప‌వ‌ర్‌', 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్' సినిమాల‌తో హిట్ చిత్రాల క‌థానాయిక‌గా పేరు తెచ్చుకుంది చెన్నై సోయ‌గం రెజీనా.

నా స్టామినాకి, నా స్పీడుకి ఫ్యూయ‌ల్ నా అభిమానులే : చిరంజీవి

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై దాన‌య్య నిర్మించారు.