'ఇండియ‌న్ 2' నా చివ‌రి సినిమా - క‌మ‌ల్‌

  • IndiaGlitz, [Wednesday,December 05 2018]

విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న 'ఇండియ‌న్ 2' త‌న చివ‌రి సినిమా అని ప్ర‌క‌టించారు. ఇది సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. 1996లో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'భార‌తీయుడు' సినిమాకు 22 ఏళ్ల త‌ర్వాత సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్ర‌మిది.

లంచ‌గొండిత‌నం, అవినీతిపై ఓ సేనాధిప‌తి చేసిన పోరాట‌మే ఈ చిత్రం. మ‌రి ఈ సారి శంక‌ర్ బ్యాక్‌డ్రాప్ ఎలా ఉంటుంద‌నేది మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌మ‌ల్ హాస‌న్ ఈ సినిమా త‌ర్వాత పూర్తిస్థాయి రాజ‌కీయాల‌కు ప‌రిమితం అవుతారు కాబ‌ట్టే.. సినిమా రంగం నుండి వైదొలిగార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

More News

'2.0' క‌లెక్ష‌న్స్...డ్రాప్ అవుతున్నాయా..

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 10500 స్క్రీన్స్‌లో భారీగా విడుద‌లైన

అన‌సూయ‌ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

క్లాసిక్ మూవీస్‌నే కాదు.. క్లాసిక్ సాంగ్స్ అయినా చేసే ముందు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తారు. కార‌ణం స‌క్సెస్ అయితే పేరు వ‌స్తుంది కానీ.

విక్ర‌మ్ 'మ‌హావీర్ క‌ర్ణ' ప్రారంభం

విక్ర‌మ్ టైటిల్ పాత్ర‌లో మ‌న ఇతిహాసంలోని మ‌హావీరుడు క‌ర్ణుని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'మ‌హావీర్ క‌ర్ణ‌'. న్యూయార్క్‌కు చెందిన యునైటెడ్ పిలిం కింగ్ డమ్

డిజార్డ‌ర్‌తో బాధ ప‌డ్డ కాజ‌ల్‌...

ల‌క్ష్మీ క‌ల్యాణంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పుష్క‌ర కాలంగా తెలుగు, త‌మిళ సినిమాలు అప్పుడప్పుడు హిందీ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

నాగేశ్వ‌ర‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ - హన్సిక

కుర్ర హీరో సందీప్ కిష‌న్ తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్ ఒప్పుకున్నారు. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.