కంగ‌నా సినిమాలు తెలుగులో...

  • IndiaGlitz, [Monday,July 30 2018]

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ రెండు సినిమాల‌ను తెలుగు డైరెక్ట‌ర్సే చేస్తుండ‌టం విశేషం. ఈ రెండు సినిమాల్లో ఒక‌టి 'మ‌ణిక‌ర్ణిక‌'. జాగర్ల‌మూడి క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. మ‌రో సినిమా 'మెంట‌ల్ హై క్యా'..ఈ సినిమాను కోవెల‌మూడి ప్ర‌కాశ్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాల‌ను తెలుగులో అనువాదం చేసి విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. గ‌తంలో ఏక్ నిరంజ‌న్ చిత్రంతో ప్ర‌భాస్ జ‌త‌గా కంగ‌నా ర‌నౌత్ న‌టించింది. త‌ర్వాత మ‌రో తెలుగు సినిమాలో న‌టించ‌లేదు. ప్ర‌స్తుతం పెరిగిన తెలుగు సినిమా మార్కెట్ దృష్ట్యా కంగ‌నా మ‌రోసారి తెలుగులో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకుంటుంది.

More News

చాలెంజ్ పూర్తి చేసిన మ‌హేశ్‌...

తెలంగాణ ప్ర‌భుత్వం ప్రెస్టీజియ‌స్‌గా నిర్వ‌హిస్తున్న హ‌రిత హారం కార్య‌క్ర‌మం ఇప్పుడు చాలెంజ్‌లా మారి సెల‌బ్రిటీలు అంద‌రూ ఆ చాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటుతున్నారు.

ప‌వ‌న్ రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న త‌మిళ సంస్థ‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో 2013లో రూపొందిన చిత్రం 'అత్తారింటికి దారేది'.

ఫ్యాన్సీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న చైతు చిత్రం

'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

త‌మిళం మాట్లాడే యువ‌కుడిగా...

వైవిధ్య‌మైన పాత్ర‌లు చేసే న‌టుల్లో ముందుండే కోలీవుడ్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి మ‌రోసారి త‌న మార్కు చూపించుకుంటున్నాడు.

చివరి షెడ్యూల్లో 'సవ్యసాచి'

నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "సవ్యసాచి". మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాణమవుతున్న