నిర్మాత‌ల‌ను బెదిరిస్తోన్న కంగనా

  • IndiaGlitz, [Tuesday,February 19 2019]

'క్వీన్‌'తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఎదిగిన కంగనా.. రీసెంట్‌గా విడుద‌లైన మ‌ణిక‌ర్ణిక‌తో సెన్సేష‌న‌ల్ స్టార్‌గా మారింది. ఇప్పుడు ఈమె ప్ర‌కాష్ కోవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో 'మెంట‌ల్ హై క్యా'. ఏక్తాక‌పూర్‌, శోభా క‌పూర్ నిర్మాత‌లు. మార్చి 29న సినిమా విడుద‌ల‌వుతుంది.

సినిమా చివ‌రి ద‌శ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. అయితే, త‌న సోలో పోస్ట‌ర్స్‌ను రిలీజ్ చేయాల‌ని డిమాండ్ చేస్తుంది. ఒప్పుకోకుంటే తాను షూటింగ్‌కి కూడా రాన‌ని చెప్పేసింద‌ట‌. దీంతో నిర్మాత‌లు ఇదేం కంగ‌నా కొత్త త‌ల‌నొప్పులు పెడుతుంద‌ని వాపోతున్నారు.

ఏదేమైనా 'మ‌ణిక‌ర్ణిక' స‌క్సెస్ కంగ‌నాలో కాన్ఫిడెంట్ కంటే ఓవ‌ర్ కాన్ఫిడెంట్‌ను పెంచేసిన‌ట్లుగా అనిపిస్తుంద‌ని.. బాలీవుడ్ వ‌ర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.

More News

'RRR' పై తొలిసారి నోరు విప్పిన రాజ‌మౌళి

బాహుబ‌లితో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుక‌న్న రాజ‌మౌళి ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీ బ‌డ్జెట్ మల్టీస్టార‌ర్ 'RRR'ను తెర‌కెక్కిస్తున్నారు.

స‌ల్మాన్‌ను పెళ్లి చేసుకోమంటే క‌త్రినా ఏమందో తెలుసా?

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ పెళ్లి గురించి ఏదో ర‌కంగా ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది.

టాలీవుడ్‌లో విషాదం.. దర్శకుడు శ్రీనివాస దీక్షితులు కన్నుమూత

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రంగస్థల సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు దీవి శ్రీనివాస దీక్షితులు తుదిశ్వాస విడిచారు.

జగన్‌‌తో స్టార్ హీరో మామ భేటీ.. త్వరలో వైసీపీలోకి!

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి.

నాని, విక్రమ్‌ కె.కుమార్‌ చిత్రం ప్రారంభం

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.8 చిత్రం