ప్రభాస్ సరసన కన్నడ భామ

  • IndiaGlitz, [Monday,April 03 2017]

బాహుబ‌లి చిత్రం రెండు పార్టులుగా రూపొందింది. అందులో 'బాహుబ‌లి 2' ఏప్రిల్ 28న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ర‌న్ రాజా రన్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు.

బాహుబ‌లితో నేష‌న‌ల్ ఫేమ‌స్ అయిన ప్ర‌భాస్ న‌టించనున్న ఈ చిత్రాన్ని కూడా తెలుగు, త‌మిళం, హిందీలో వంద‌కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌న్నడ హీరోయిన్ ర‌ష్మీకా మండ‌న్నా న‌టించ‌నుంది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లై హిట్ అయిన కిర్రిక్ పార్టీలో న‌టించింది. ఇప్పుడు బాహుబ‌లితో జ‌త క‌ట్ట‌నుండ‌టం రష్మీకి పెద్ద ప్ల‌స్ అవుతుంద‌న‌డంలోసందేహం లేదు.

More News

చైతు దర్శకుడుతో రాజ్ తరుణ్...

నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే సూపర్హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన విజయ్ కుమార్ కొండ తర్వాత నాగచైతన్యతో ఒక లైలా కోసం అనే సినిమా చేశాడు.

ఎన్టీఆర్ మూవీ లోగో డేట్ ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబీ)దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం జై లవకుశ(వినపడుతున్నటైటిల్).

ఏప్రిల్ 7న 'శరణం గచ్చామి'

భారత రాజ్యాంగం రిజర్వేషన్ చట్టంపై బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తూ కథ-స్క్రీన్ ప్లేలో తెరకెక్కిన చిత్రం'శరణం గచ్చామి'.

అఖిల్ హీరో గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ప్రారంభం

అఖిల్ అక్కినేని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్,మనం ఎంటర్ ప్రైజస్ పతాకాల పై 'కింగ్' నాగార్జున నిర్మిస్తున్న భారీ చిత్రం 'ప్రొడక్షన్ నెం :29'

ఈరోజు నుండి రాజమండ్రిలో రామ్ చరణ్ షూటింగ్ స్టార్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ ఫై