అమ‌రావ‌తికి క‌రీనా..

  • IndiaGlitz, [Monday,November 05 2018]

బాలీవుడ్ తార క‌రీనా క‌పూర్ అమ‌రావ‌తికి వ‌స్తుంది. అయితే సినిమా షూటింగ్ కోసం కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విబ్రి మీడియా సంయుక్తంగా సోష‌ల్ మీడియా స‌మ్మిట్ అండ్ అవార్డ్స్ కార్య‌క్ర‌మాన్ని న‌వంబ‌ర్ 10న నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్‌, సౌతిండియాకు చెందిన ప‌లువురు తార‌లు అతిథులుగా విచ్చేస్తున్నారు.

ఇందులో క‌రీనా కపూర్ ప్ర్య‌తేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నారు. గ‌త ఏడాది ఈ వేడుక‌ల్లో దీపికా ప‌దుకొనె పాల్గొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌ర్వాత ఈ అవార్డ్ వేడుక‌ల‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. రాజ‌ధాని అమ‌రావ‌తిని వీలైనంత‌గా ప్ర‌మోట్ చేసే ప‌నిలో ప్ర‌భుత్వం ఉంది.

More News

రాయ్ ల‌క్ష్మి డ‌బుల్ ధ‌మాకా?

తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టిగా త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు రాయ్‌ల‌క్ష్మి. ప్ర‌స్తుతం ఈమె రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు.

దీపికా మంగ‌ళ‌సూత్రం ఖ‌రీదెంతో తెలుసా..

బాలీవుడ్ తార‌లు ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనె ఈ నెల 14, 15న ఇట‌లీలో జ‌ర‌గ‌బోయే పెళ్లితో ఒక్క‌టి కానున్నారు.

రెహ‌మాన్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నారా?

ఆస్కార్ విన్న‌ర్ ..ఎక్క‌డ‌కు వెళ్లినా  గౌర‌వం ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.రెహమాన్ ఆత్మహ‌త్య చేసుకోవాల‌నుకున్నారా?

మెగా హీరోతో నిధి

మెగా క్యాంప్‌కి చెందిన హీరోల్లో మ‌రో హీరో యాడ్ కాబోతున్నాడు. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సోదరుడు వైష్ణ‌వ్ తేజ్.

'2.0' ట్రైల‌ర్ హ‌ల్ చ‌ల్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'.