యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసిన కర్ణాటక అభిమానులు..

  • IndiaGlitz, [Sunday,November 08 2015]

బాహుబలి ది బిగినింగ్' చిత్రంతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కర్ణాటక రాష్ట్రానికి చెందిన అభిమానులు కలుసుకున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి మరికొంత మంది అభిమానులను కలుసుకున్న ప్రభాస్ వారితో చాలా సేపు ముచ్చటించారు. ఓ మహిళా అభిమాని వేసిన తన పెయిటింగ్స్ ను చూసి ప్రభాస్ ఆమెను అభినందించారు. వారితో సెల్ఫీలు, ఫోటోలు దిగారు. కర్ణాటకలో ప్రభాస్ సినిమా రిలీజ్, పుట్టినరోజు సందర్భంల్లో అక్కడి అభిమానులు చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న ప్రభాస్ ఎంతో హ్యపీగా ఫీలయ్యారు. అంతే కాకుండా ఈసారి బెంగళూరు వచ్చినప్పుడు తన అభిమానులను తప్పకుండా కలుసుకుంటానని తెలిపారు.

More News

'శివగంగ' ఆడియో విడుదల

కుమార్ బాబు సమర్పణలో ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్పై వి.సి.వడి ఉడియాన్ దర్శకత్వంలో రూపొందుతోన్నచిత్రం శివగంగ. శ్రీరామ్,రాయ్ లక్ష్మీ,సుమన్,మనోబాల,వడివుక్కరసి ముఖ్యపాత్రధారులు.

నాగ్ ప్లాన్ అప్పుడేనట...

నాగార్జున ప్రస్తుతం మనం తర్వాత ఆయన‘సోగ్గాడే చిన్ని నాయన’సినిమా షూటింగ్ పూర్త చేశారు.నిర్మాంణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

తన తో సేమ్ సీజన్ లో వస్తున్న హన్సిక

పాలబుగ్గల సుందరి హన్సికకి అచ్చొచ్చిన డైరెక్టర్ గా సుందర్.సికి మంచి పేరుంది.''తీయా వేలై సెయ్యనుం కుమారా'' (తెలుగులో ''సమ్ థింగ్ సమ్ థింగ్''),''అరణ్ మణై''(చంద్రకళ)చిత్రాలతో ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి విజయాలను సొంతం చేసుకుంది.

'ఊపిరి' రిలీజ్ డేట్

ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్‌ట‌చ‌బుల్స్‌'కి రీమేక్‌గా 'ఊపిరి' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున‌, కార్తీ హీరోలుగా న‌టిస్తున్న ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్ కాగా.. అనుష్క గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌నుంది.

ప్ర‌భాస్ బాట‌లో అఖిల్‌

కృష్ణంరాజు న‌ట‌వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్‌కి.. నాగార్జున న‌ట‌వార‌సుడిగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న అఖిల్‌కి హీరోలుగా చేసిన తొలి చిత్రాల విష‌యంలో కొన్ని ఫీచ‌ర్స్ ఉన్నాయ‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట‌.