'సూర్య‌వంశీ' తో క‌త్రినా

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమాలు మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటాయి. ఆయన రూపొందించే సినిమాలన్నీ మాస్ మసాలాతో పక్కా కమ‌ర్షియల్‌గా ఉంటాయి. రోహిత్ తాజాగా అక్షయ్‌కుమార్ హీరోగా రూపొందిస్తున్న సినిమా ‘సూర్యవంశీ’. ఈ సినిమాలో అక్షయ్ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ చీఫ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ సరసన కత్రినా కైఫ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ‘వెల్‌కమ్ కత్రినా..’ అంటూ చిత్ర యూనిట్ ‘సూర్యవంశీ’ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించింది. 2020 మే 22న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటించే తొలి సినిమా ఇదే కావడం విశేషం.

More News

యువతి దుస్తులు తీయమన్న వినయ్ వర్మ అరెస్ట్!

'సూత్రధార్' యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్‌వర్మ.. నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పేయాలంటూ యువతులను వేధించిన సంగతి తెలిసిందే.

సూర్య‌, శివ‌.. అఫీషియ‌ల్‌

హీరో అజిత్‌తో వరసగా నాలుగు సినిమాలు చేసి, నాలుగు సినిమాలనూ సూపర్‌హిట్ చేసిన ఘనత దర్శకుడు శివకు దక్కుతుంది.

జగన్‌పై హత్యాయత్నం కేసు: తీవ్ర విషమంగా నిందితుడి ఆరోగ్యం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో శ్రీనివాస్ అనే యువకుడు కీలక నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

సీక్వెల్‌కు సల్మాన్ రెడీ!

తమిళ్‌లో విక్రమ్ హీరోగా బాల దర్శకత్వంలో రూపొందిన 'సేతు' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ తెలుగులో 'శేషు'గా  రీమేక్ చేశారు.

కొత్త దర్శకుడితో చరణ్

రాంచరణ్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడనే దాని పై క్లారిటీ లేదు.