మంచు లక్ష్మీ రోల్ ను అక్కడకత్రినా చేస్తుందట...

  • IndiaGlitz, [Thursday,September 03 2015]

లక్ష్మీ మంచు, అడవిశేష్ ప్రధాన పాత్రల్లో మంచు ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం దొంగాట'. లక్ష్మీ మంచు నిర్మించిన ఈ చితానికి వంశీ కృష్ణ దర్శకుడు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. బాలీవుడ్ వెర్షన్ లో లక్ష్మీ మంచు పాత్రను కత్రినా కైఫ్ చేస్తుందట. ముందు ఈ పాత్రకు బిపాసాబసుని అనుకున్నారట. అయితే డేట్స్ అడ్జస్ట్ మెంట్ లో సమస్య రావడంతో నిర్మాతలు కత్రినా కైఫ్ ను సంప్రదించారట. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుగు సినిమాని డైరెక్ట్ చేసిన వంశీకృష్ణ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుందట.

More News

రజనీ, శంకర్ ల సినిమాకి ముహుర్తం కుదిరిందా?

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో ‘కబాలి’ అనే గ్యాంగ్ స్టర్ మూవీ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ఆ విషయాన్ని కన్ ఫర్మ్ చేసిన నాని..

‘అష్టాచమ్మా, భీమిలి కబడీ జట్టు, అలా మొదలైంది’ వంటి విలక్షణ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో నాని ఇప్పుడు జి.ఎ2, గీతాఆర్ట్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో

స్వచ్ఛభారత్ మిషన్ కు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా: మంచు లక్ష్మి

ప్రధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కు ఎంతో అద్బుత స్పందన వచ్చింది. దేశంలోని పలు ప్రముఖులు ఎంతో బాధ్యతగా తీసుకుని దేశాన్ని పరిశుభ్రం చేయాలని శ్రమించారు.

నయనపై కేసు ఫైల్ చేయలేదంటున్న శింబు...

మలయాళ ముద్దుగుమ్మ నయనతార గతంలో తమిళ హీరో శిలంబరసన్ తో ప్రేమాయణం నడిపింది. తర్వాత వారి మధ్య గొడవలు కావడంతో ఇద్దరూ విడిపోయారు.

వాళ్ళిద్దరూ మళ్ళీ జత కడుతున్నారు...

సినిమా నటీనటులు ఆదాయ మార్గాలు పెంచేసుకుంటున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వివిధ కమర్షియల్ యాడ్ లో కూడా నటిస్తున్నారు.